కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై కార్మిక వర్గం ఐక్యంగా జూలై 9న సమ్మెకు వెళుతుందని సిఐటియు తెలిపింది.జూలై 9 సమ్మె కు కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తూ జిల్లాలోని జీపు యాత్ర ప్రతినిధులు పాచిపెంటకు చేరుకున్నారు.పనుకువలస మరియు పాచిపెంటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి జ్యోతిలక్ష్మి ప్రసంగించారు. అలాగే సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారావు మన్మధ మాట్లాడారు.
దేశంలో కార్మిక వర్గం హక్కులు కాపాడుకునేందుకు పెద్దఎత్తున అన్ని సంఘాల్లో ఉండే కార్మిక వర్గం జూలై 9న సమ్మెలో పాల్గొంటుందని పార్లమెంట్లో పార్లమెంటు బయట బిజెపి ప్రభుత్వాలు మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాయడమే పనిగా పెట్టుకుందని అందులో భాగంగానే పని గంటలు పెంచాలని చూస్తుందని స్కీమ్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఇంద్ర ఎన్ వై నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు పెంచకుండా ఉన్న పథకాలు తీసివేసే కార్యక్రమం చేస్తుందని అందులో భాగంగానే సంక్షేమ పథకాలు కుదించిందని చిరుద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు జీతాలు పెంచకుండా వెట్టిచాకి చేయిస్తుందని విమర్శించారు కార్మిక వర్గంతో ఏకమై జూలై 9న సమ్మెకు సిద్ధపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రాము, పాచిపెంట మండల నాయకులు పార్వతి బంగారమ్మ రవణమ్మ పెద్ద ఎత్తున స్కీం వర్కర్లు పాల్గొన్నారు.

Related Posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి…

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- మ‌హిళ‌లు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. మ‌హిళా సాధికారిత కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం సిఎల్ టి సెంట‌ర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

కార్మిక హక్కులు కోసమే సమ్మె

కార్మిక హక్కులు కోసమే సమ్మె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు