ఎంపీ తో కలసి లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరెటర్లు!

హయత్ నగర్. మన న్యూస్ : హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ కాలనీలో బందారపు లింగస్వామి గౌడ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా భోనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు భూర నరసయ్య గౌడ్ , మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి,పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ తో కలిసి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..ప్రీ స్కూల్లో చిన్నారులకు మానసిక అభివృద్ధితో పాటు ప్రాథమిక జ్ఞానాన్ని నేర్పించేందుకు రూపొందించబడినది. చిన్నవయస్సులోనే శిక్షణ ఇచ్చే విధానం వల్ల పిల్లల్లో నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అన్నారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటి ఆధునిక సదుపాయాలతో,మంచి మౌలిక సదుపాయాలు కలిగిన ప్రీ స్కూల్‌ను మా డివిజన్లో ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ ప్లే స్కూల్ మరెన్నో పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాo అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ లావణ్య చంద్ర శేఖర్,జతిన్ ముక్రజి బీజేపీ నాయకులు,కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..