వే ఫౌండేషన్ “వరల్డ్ విన్నర్” జ్ఞాపిక యువకవి నందిపాక అంజనాద్రికి ప్రదానం

తిరుపతి, మన న్యూస్ , జూన్ 2:- వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ పైడి అంకయ్య ఆధ్వర్యంలో తిరుపతి మహానగరంలో ఘనంగా నిర్వహించిన “జయహో జానపదం – వరల్డ్ విన్నర్” సన్మాన కార్యక్రమంలో తిరుచానూరు కు చెందిన ప్రముఖ రచయిత, యువకవి నందిపాక అంజనాద్రి “వరల్డ్ విన్నర్” ప్రశంసా జ్ఞాపికను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “సాహిత్యరంగంలో నాకు లభించిన ఈ గౌరవం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రజల భాషను, భావోద్వేగాలను అక్షరాల్లో బంధించడమే నా రచనా లక్ష్యం. ఇలాంటి గౌరవం నా భవిష్యత్ రచనలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించిన వే ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పైడి అంకయ్య కి హృదయపూర్వక కృతజ్ఞతలు,” అన్నారు.

కార్యక్రమంలో పలువురు కళాకారులు, రచయితలు, ప్రముఖులు పాల్గొన్నారు. జానపద కళల్ని ప్రోత్సహించడంలో వే ఫౌండేషన్ ముందున్న సంస్థగా పేరుపొందుతోంది. “జయహో జానపదం” అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అనేకమంది స్థానిక ప్రతిభావంతులకు వేదికగా నిలిచింది. కవిత్వం, జానపద సాహిత్యంపై అంజనాద్రి చూపిస్తున్న నిబద్ధత, అభినవ ప్రయత్నాలకు ఇది గుర్తింపుగా నిలుస్తుందని సాహితీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి