వైసీపీ జిల్లా సెక్రెటరీని సన్మానించిన పంపన రామకృష్ణ.

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : గొల్లప్రోలు పట్టణ పరిధిలో బీసీ నాయకుడు అంజూరి విజయ రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అందిస్తున్న రాజకీయ సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించి రాంబాబుకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఆ పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలుపడ్డాయి.ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ అంజురి విజయ రాంబాబును ఆయన నివాసంలో పూలమాలవేసి దుస్సాలులతో సత్కరించారు.పంపన రామకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పద్మశాలి బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా పదవి పొందినందుకు ఆయనను సత్కరించడం ఆనందంగా ఉన్నదని తెలియజేశారు.విజయ రాంబాబు రానున్న రోజులలో మరిన్ని పదవుల పొంది ఇంకా ఉన్నత శిఖరం ఎదగాలని కోరారు.పద్మశాలీలు మరియు చేనేతలు ఏ పార్టీలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత కులాల సమైక్య అధ్యక్షుడిగా సహకరిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తాటిచెర్ల మధుబాబు,పంపన సూర్యనారాయణ,సూరిశెట్టి సూరిబాబు, మొండి లోవరాజు, జాగు సత్తిబాబు, గిడుతూరి శ్రీనివాస్, కాకి శ్రీనివాస్ , పలువురు వైసీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///