టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల సేవ, రాత్రి తెప్పోత్సవం జరిగిందని పి సిద్దేశ్వర రెడ్డి ఆలయ ధర్మకర్త, మరియు గ్రామస్తులు తెలిపారు ఉభయ దారులు గా పి.ముని వెంకటరెడ్డి (బాబు రెడ్డి) కొత్త గోనపల్లి ఎం.కె లోకనాథ్ రెడ్డి బ్రదర్స్ టి పుత్తూరు, మోగరాల శంకర్ రెడ్డి బ్రదర్స్ టి పుత్తూరు, గేయం యాగమూర్తి అండ్ సన్స్ టీ పుత్తూరు, రాయపాటి గణపతి నాయుడు వినాయక మందిర్ క్రాస్ రోడ్, ఉదయ్ కుమార్ రెడ్డి బెంగళూరు, వి రెడ్డప్ప రెడ్డి కీర్తి మెడికల్ టి పుత్తూరు, పి లోకనాథ్ రెడ్డి సన్స్ టి పుత్తూరు, బి. మునిరత్నం రెడ్డి టీ. పుత్తూరు, ఎం .జయ చంద్రారెడ్డి టీ. పుత్తూరు, ఐ. వేణుగోపాల్ రెడ్డి సన్స్ తిరుపతి ఉభయ దారులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పి సిద్ధేశ్వర్ రెడ్డి గ్రామస్తులు చుట్టుపక్క గ్రామస్తులు అర్చకులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ