జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు గోగినేనిపురం ఎ.పి.ఎస్.బి.సీ.ఎల్ జిల్లా స్టోర్స్ హమాలీల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను సోమవారం ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగినది. అనంతరం సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లును రద్దు చేయాలని, లేబర్ కోడ్ లు కార్మిక వర్గానికి మరణ శాసనం కాకూడదని, ధ్వంసం అవుతున్న కార్మిక హక్కుల సాధనకై జరుగుతున్న జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హమాలీల సంఘం అధ్యక్షులు చెముడు బోయిన రాగయ్య, నాయకులు వై.రమేష్ డి.మస్తాన్,ఎన్.జనార్ధన్,ఇ. కిష్టయ్య,వి.రాఘవరావు,ఇ. రవీంద్ర,యస్.గోవర్ధన్, వాకా.సుబ్బయ్య, పి. శ్రీనివాసులు,కె.మురళి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

మన న్యూస్ సాలూరు జూలై 7:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకొని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని వైఎస్సార్ సిపి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో వున్న…

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మంత్రికి ఘన స్వాగతం

  • By RAHEEM
  • July 8, 2025
  • 2 views
మంత్రికి ఘన స్వాగతం

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు