ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి రంగాచారి, ప్రధాన కార్యదర్శి టి అనంత ఆచారి, కోశాధికారి ఎన్ శంకర్రావు ,వర్కింగ్ ప్రెసిడెంట్ వి కూర్మచారి, ఉపాధ్యక్షులు మురుమళ్ళ పార్వతీ దేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శ్రీను, కలవడం జరిగింది వారికి మన విశ్వబ్రాహ్మణ సమస్యలను వారికి తెలియపరచడం జరిగింది, అయితే మేము పంచ వృత్తులు చేసుకుంటూ జీవనాధారము గడుపుచున్నాము కార్పొరేట్ కంపెనీలు వచ్చి మా తాలూకా పనులు పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని వారికి చెప్పడం జరిగినది అయితే వారి వెంటనే స్పందించి మేమైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కనుక మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని మేము చెప్పడం జరిగింది.వెంటనే వారి స్పందించి మీకు తప్పనిసరిగా కార్పోరేషన్కు నిధులు కేటాయించడం జరుగుతుంది కనుక ఆ విషయంలో మీరు భయపడవలసినటువంటి పని లేదని వారిని చెప్పినారు, కనుక మనకు చాలా ఆనందంగా ఉంది వెంటనే వారికి మన్యం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం యావన్మంది తరపున మీకు హృదయపూర్వక అభినంద అంటూ తెలియపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారములు అందించినటువంటి పార్వతీపురం నియోజవర్గ శాసనసభ్యులు బోనాల విజయ్ చంద్ర మనకు చాలా సహాయం చేసినటువంటి వారికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి అభినందన లు తెలియజేసుకుంటున్న, మన్యం జిల్లా అధ్యక్షులు చెరుకూరేశ్వర రావు,

Related Posts

కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై…

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- మ‌హిళ‌లు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. మ‌హిళా సాధికారిత కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం సిఎల్ టి సెంట‌ర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

కార్మిక హక్కులు కోసమే సమ్మె

కార్మిక హక్కులు కోసమే సమ్మె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు