వాసవి సేవాదళ్ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాదం ముఖ్య అతిథిగా మొగులపల్లి ఉపేందర్

చైతన్యపురి , మన న్యూస్ : వాసవి సేవాదళ్ సుచిత్ర కొంపల్లి ఆధ్వర్యంలో అమావాస్య మహా ప్రసాద కార్యక్రమము జీడిమెట్ల గాంధీ విగ్రహము దగ్గర దుర్గామాత గుడి వద్ద ఏర్పాటు చేయబడినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్యపురివాసి మొగులపల్లి ఉపేందర్ విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 650 మంది మహా ప్రసాదమును స్వీకరించినారు. ఇట్టి కార్యక్రమంలో సంఘ సభ్యులు పడకంటి వెంకటేశం,పార్సి వేణు, తోట బిక్షపతి, పళ్ళ నాగరాజు, ఉప్పల రమేష్ చిట్టి మిల్ల శ్రీనివాస్ తాటిపాముల రమేష్ హరీష్ కుమార్ సిల్వర్ మురళి గోలి బద్రి నారాయణ బాలు వీరయ్య కాసం నాగేశ్వరరావు ప్రణీత్ గుప్త ఎం కిష్టయ్య సంజయ్ కుమార్ చీల రాము ఆర్ మహేష్ కుమార్ కందుకూరి నాగరాజు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 25: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఎంఈఓ అమర్ సింగ్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డిని విద్యా బోధన, నిర్వహణ వివరాలను…

దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీరా పాత బ్రిడ్జి పక్కన డంపింగ్ యార్డ్ లా తలపిస్తుంది. నిజాంసాగర్ పిట్లం రహదారి పక్కన చెత్త రోడ్డుమీద పడటంతో నిత్యం దుర్వాసనను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ప్రజలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు   వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

  • By RAHEEM
  • June 25, 2025
  • 3 views
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…