వనస్థలిపురం. మన న్యూస్:-
ఈ నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతు బజార్ పార్క్‌లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవి కుమార్ ని ఆహ్వానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *