టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి

నర్వ మండలం మన న్యూస్ మే 26 :- నర్వ మండల కేంద్రంలో బారాస అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండల పరిధిలోని జాండ్రగుట్ట దగ్గర 2023లో మహాత్మ జ్యోతిరావు పూలే వెనకబడిన రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయబడినది. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహకారంతో 40/2 సర్వే నెంబర్ లో 5 ఎకరాలు భూమిని మంజూరు అయినది. ఆ స్కూలుకు జిల్లా కలెక్టర్ కూడా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనుల కొరకు స్థలం యొక్క ప్రొసీటింగ్ నెంబర్ E2/1835/2023 తేదీ 21/8/2023 న ప్రభుత్వము స్థలం మంజూరు చేసి స్థలం ఇవ్వనైనది. ఆ స్థలం ను 40/2 లో ఎమ్మార్వో పాఠశాలకు కేటాయించారు. కానీ ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఆ స్థలం ను జూనియర్ కళాశాలకు కేటాయించడం జరిగినది. కానీ కొందరి స్వార్ధ రాజకీయ నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను లంకల గ్రామ శివారు సర్వే నెంబర్ 330 దగ్గర కేటాయించడం తో బాలికలకు లంకల శివారులో ఇబ్బందికి గురవుతుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను తిరిగి నర్వ గ్రామ చివరకు మళ్లీ తీసుకురావాలని ఆయన తెలిపారు. నేడు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కు నర మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి మరియు నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 2021 నవంబర్లో గ్రామ ప్రజల సమక్షంలో జాండ్రగుట్ట దగ్గరని బాలికల పాఠశాల నిర్మాణం చేయాలని తీర్మానం చేశారని డాక్టర్ శంకర్ తెలిపారు. మళ్లీ పునర్: ఆలోచన చేసి ఆ బాలికల పాఠశాలను నర్వ శివారులో నిర్మాణం చేయాలని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి కోరారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 8 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//