దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

మన న్యూస్: కామారెడ్డి జిల్లా : దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకొని విచారించి తనిఖీలు నిర్వహించగా కారులో 30 లక్షల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయని చూసి స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు వివిధ రాష్ట్రాలకు కొందరము హైదరాబాదులో ఓ రూములో నకిలీ నోట్లు ప్రింట్ చేయడం జరుగుతుందని వాటిని బాన్స్వాడకు చెందిన వారికీ 30 లక్షలు ఇవ్వడం జరిగిందని మిగతా అక్కడనే రూములో ఉన్నాయని తెలపడం జరిగింది ఈ దొంగ నోట్ల తయారీలో ఆరుగురుని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ కి తరలించడం జరుగుతుందని వీరి వద్ద నుండి మొత్తం 56 లక్షల 90 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని పరారీలో ఉన్న ఇద్దరిని కూడా త్వరలో పట్టుకొని విచారిస్తామని ప్రజలు ఎవరైనా వెయ్యికి బదులు 2000 ఇస్తామంటే ప్రజలు నమ్మవద్దని ఇలాంటి దొంగ నోట్ల ద్వారా ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు అలా ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు నకిలీ నోట్ల పట్టుబడడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీసులను బాన్సువాడ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు