జనసేన బలోపేతంకు కృషి చేయాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,చంద్ర గిరి:చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్ లు ప్రారంభించారు. ఆదివారం ఉదయం నాగాలమ్మ క్రాస్ నుంచి బైక్ ర్యాలీగా ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు బయలుదేరి క్లాక్ టవర్…
ఘనంగా భూమి ఇన్ఫ్రా రియాల్టీ వంద రోజులు వేడుకలు
మనన్యూస్,నెల్లూరురూరల్:భూమి ఇన్ఫ్రా రియాల్టీ బిజినెస్ ప్రారంభించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఆమంచర్ల దగ్గర మటెంపాడు వద్ద వంద రోజులు వేడుకలు ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు అక్షయ రెడ్డి, మిస్ నెల్లూరు…
క్షత్రియుల ఐక్యతకు కృషి
మనన్యూస్,తిరుపతి:ప్రస్తుత పరిస్థితులలో క్షత్రియుల ఐక్యత అత్యవసరమని పలువురు క్షత్రియ సోదరులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలోని మెక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఆవరణలో స్థానిక క్షత్రియ సోదరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజులు మాట్లాడుతూ భవిష్యత్తులో క్షత్రియుల…
మనసు ఉన్న మారాజు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సుమారు కోటి రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను,78 మంది బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! మనన్యూస్,వింజమూరు:వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ, కార్పొరేట్ వైద్యశాలలలోవైద్యం అందించుకొని, తమ సొంత…
భగత్ సింగ్ ఆశయాలు కోసం పోరాడుదాం_అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కుంచె
మనన్యూస్,గొల్లప్రోలు:సోతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఆశయాలు అమలు కు ప్రతి ఒక్కరూ పాటు పడాలని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కుంచె అంజి బాబు పిలుపు నిచ్చారు.ఆదివారం గొల్లప్రోలు పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ లో…
కాకినాడ గుజ్జువారి వీధిలో శ్రీవారి మహాన్నదానం
మనన్యూస్,కాకినాడ:కుల మత వర్ణ వర్గ ప్రాంత ప్రాబల్య అసమానతలు లేకుండా మానవత్వానికి ప్రేరణ కలిగించి అన్నార్తుల ఆకలితీర్చే భక్తితత్వం మహాన్నదానానికే వుందని భోగిగణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. కాకినాడ సినిమారోడ్ మెయిన్ రోడ్ ను ఆనుకుని వున్న…
బ్రాహ్మణలను ఎన్డీఏ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతిఃబ్రాహ్మణలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఆలయాల ట్రస్ట్ బోర్డుల పాలకమండళ్ళ నియామకంలో అర్చకుడితోపాటు ఒక బ్రాహ్మణున్ని నియమిస్తామని ఆయన తెలిపారు. ఏపి బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంక్షేమ సేవా సంఘం ఉమ్మడి…
నెల్లూరు రూరల్, కోడూరుపాడు లో గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరురూరల్:జన జాతరను తలపించిన కోడూరుపాడు.41వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో ఆదివారం ఉదయం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన కోడూరు కమలాకర్ రెడ్డి, గంగి జయరామిరెడ్డి మరియు 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.…
స్ప్రెడ్ న్యూస్” సంపాదకుడు పామూరు జయ రమేష్ రెడ్డి భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన జర్నలిస్టులు
మనన్యూస్,నెల్లూరు:స్థానిక పత్రిక సంపాదకులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.శ్రద్ధాంజలి ఘటించిన జర్నలిస్ట్ యూనియన్ నేతలు.‘స్ప్రెడ్ న్యూస్’ సంపాదకుడు పామూరు జయ రమేష్ రెడ్డి అనారోగ్య కారణాలవల్ల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జర్నలిస్టు సంఘాల నేతలు ఆదివారం ఉదయం…
కాటేపల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు.
మన న్యూస్,నిజాంసాగర్,పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని మల్లప్ప పటేల్ స్వగృహంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు మల్లప్ప పటేల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైనార్టీ యువనాయకులు…