తపాల ఆఫీసు నూతన భవనం ఓపెనింగ్

Mana News :- కలిగిరి న్యూస్ :- నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో గత 40 సంవత్సరముల నుంచి తపాలా సర్వీసులు చుట్టుపక్కల ప్రజలకి అందించడం జరుగుతుంది.ఇప్పుడు ఆ భవనము కాస్త శిథిలా వ్యవస్థకి చేరటం వల్ల సిద్ధన…

రేషన్ దుకాణం తనిఖీ..తహసిల్దార్ సవాయి సింగ్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ సవాయి సింగ్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.ఈ పథకాన్ని…

ఆ 400 ఎకరాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

Mana News :- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజ నిర్ధారణ నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ సమాచారం…

ముంబయి జట్టులో నా పాత్ర మాత్రమే మారింది.. మైండ్‌సెట్ కాదు: రోహిత్

Mana News :- ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians)కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన కెప్టెన్. కానీ, గతేడాది అతడిని సారథ్య బాధ్యతల నుంచి మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది.హార్దిక్‌ పాండ్యకు అప్పగించింది. ఆ తర్వాతే టీమ్‌ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలను…

లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్‌ బిల్లు’.. ఏ కూటమి బలమెంత..?

Mana News :-దిల్లీ: వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. తొలుత దీని (Waqf Bill)పై సభలో చర్చ నిర్వహించి, అనంతరం ఓటింగ్‌ జరపనున్నారు.…

దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

మన న్యూస్ తిరుపతి :- కీర్తిశేషులు దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్లు కుటుంబ సభ్యులు…

సన్న బియ్యం పంపిణీ.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,జుక్కల్, మండల కేంద్రంలోని రేషన్ షాపులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంలో విచారణ 

Mana News, న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన…

హెచ్సీయూ భూముల వేలంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు

Mana News :- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాటపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో హైకోర్టు న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. అయితే, గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి హెచ్సీయూకి చెందిన 400…

హోరాహోరీగా కోమలంచలో కుస్తీ పోటీలు

మన న్యూస్ నిజాంసాగర్ జుక్కల్ మొహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీలనుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు 100,300,500,1000,వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు…