నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులను న్యూ కాలనీలో ప్రారంభోత్సవం
మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 15 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో…
గ్రామ అభివృద్ధికి ప్రతి రూపాయి విలువైనదే.
శంఖవరం/ తిరుపతి మన న్యూస్ (అపురూప్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి లో గురువారం నిర్వహించిన 16 వ ఆర్ధిక సంఘం సమావేశంలో కాకినాడ జిల్లా నుంచి అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు…
మే20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి—ఏఐటియుసి—సిఐటియు
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని మరియు తదితర సమస్యలను…
పురుగు మందు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ—- వ్యవసాయ అధికారి ఎం నాగరాజు
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: జిల్లా కలెక్టర్ & జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు బద్వేల్, గోపవరం మండలాలకు చెందిన విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్ల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయం…
ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే16: బద్వేల్ జడ్పీ హైస్కూల్లో, మరియు సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 2024-2025 సంవత్సరంలో టెన్త్ క్లాసులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారమును, గురువారం బద్వేల్ లోని సాధన ఇంగ్లీష్…
దర్గా ప్రహరీ గోడను కూల్చిన అధికారుల్ని సస్పెండ్ చేయాలి—ఆవాజ్ కమిటీ.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేల్ పట్టణం నందు జయ సుబ్బారెడ్డి కాలేజ్ ప్రక్కన గత 50 సంవత్సరాల క్రితం నుండి మాబు సుభాని దర్గా( జండా చెట్టు )ఉన్నది నిన్నటి దినం మున్సిపల్ అధికారులు దర్గా…
సమాచార హక్కు చట్టం-2005 అవగాహన సదస్సు—-కమిషనర్ నరసింహారెడ్డి
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేలు పట్టణం లోని అబ్బరాతి వీధి సచివాలయం వద్ద రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమాచార హక్కు చట్టం-2005 గురించి ప్రజలకు అవగాహన సదస్సు…
దేవాలయాలు, మజీద్,చర్చి ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి—రూరల్ సీఐ నాగభూషన్, ఎస్సై శ్రీకాంత్
కడప జిల్లా: బద్వేల్: గోపవరం: మన న్యూస్: మే 16: బద్వేల్, గోపవరం మండలాలలో గ్రామ పెద్దలతో గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ నాగభూషణ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు…
శ్యామలాంబ అమ్మవారి పండుగకు పాలకవర్గం సహకారం కరువు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మన న్యూస్ సాలూరు మే 15:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఈనెల 18,19,20 తేదీలలో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగకు మున్సిపల్ పాలకవర్గం సహకరించడం లేదని మంత్రి సంధ్యారాణి వారి తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చిందన్నారు.…
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల -నాణ్యతలేని త్రాగునీరు – అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల…