తెలంగాణ లో అభివృద్ధి కేంద్రప్రభుత్వానిదే..కాంగ్రెస్ పార్టీ దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదు..11 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం అద్భుతాలు చేసింది.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19 : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మెలచెర్వు గ్రామంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల అమృతకాల సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి…