గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మన న్యూస్ సాలూరు జూన్ 17:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం దర్తి అబ…