కాణిపాకంలో వైభవంగా  అశ్వ వాహన సేవ

కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 5:స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహన సేవ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి వారి మూల విరాట్ కు పూజలు చేసి ఊరేగింపు…

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు మీనాక్షి, రాధా కుమారి ఎంపిక

యాదమరి, మన ధ్యాస సెప్టెంబర్ 4 : చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వరిగపల్లి, యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)గా…

మత్స్య శాఖ మరియు ఆత్మ వారి ఆధ్వర్యంలో**మత్స్య కారులకు బోటు ఇంజన్ మరియు చేపల అధిక ఉత్పతి పై శిక్షణ కార్యక్రమం

మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తుంది అని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, CH.శ్రీనివాసరావు తెలియజేసినారు.సింగరాయకొండ మండలం లోని పాకల పోతయ్య గారి పట్టాపుపాలెంలో, పాకల పల్లిపాలెం గ్రామంలో చేపల అధిక…

సురక్ష వెహికల్ ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు విడపనకల్లు మండలం పాల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, వాటి అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్ష’ ఎల్ఈడీ డిస్ప్లే బొలేరో వాహనం ద్వారా గ్రామాలు,…

యాదమరిలో ఎస్టీయూ మండల కార్యవర్గ సమావేశం ఘనంగా

మన ధ్యాస యాదమరి, సెప్టెంబర్ 3:ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాదమరి జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్టీయూ యాదమరి మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘానికి విశేష సేవలు అందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన సంఘ నాయకులు…

ఘనంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం

మన ధ్యాస కాణిపాకం సెప్టెంబర్-3 చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యరథాన్ని దర్శించుకోవడానికి వేచి…

కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా గాయత్రి పాల డైరీ ఆధ్వర్యంలో మజ్జిగ, ప్రసాదం పంపిణీ

మన ధ్యాస కాణిపాకం, సెప్టెంబర్ 3: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మజ్జిగ, ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమాన్ని తవణంపల్లె గాయత్రి పాల డైరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐటిఐ కాలేజ్ నందు అన్నదాన కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు కలసి ఐటిఐ కాలేజీ నందు కేక్ కట్ చేశారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.…

సింగరాయకొండ లో వైఎస్‌ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శ్రద్ధాంజలి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో దివంగత నేత, ప్రజానేత, ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ పంచాయతీ కందుకూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు దండే ఆంజనేయులు పెద్దిశెట్టి మనోజ్, జి హరీష్ నాయుడు మరియు సాయికిరణ్ లు పంచాయతీ కార్మికులకు మరియు ఆడపడుచులకు సింగరాయకొండ పంచాయతీ…

You Missed Mana News updates

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు