Tag: #teluguNews

యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా…

పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

చివరి దశ ఎన్నికలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలి,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- లో తొలి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను విజయవంతంగా ముగించినట్లే చివరి విడత ఎన్నికల పోలింగ్ ను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం…

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి, మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:– మక్తల్ నియోజకవర్గంలో ని ఉట్కూర్, నర్వ మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదృతంగా ఎన్నికల ప్రచారన్ని రాష్ట్ర క్రీడ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరినిర్వహించారు. ఉట్కూర్ మండల కేంద్రం, పులిమామిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ…

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి,డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడో విడత ఎన్నికల సందర్భంగా ఉట్కూర్ మండల కేంద్రంలో ప్లగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని నారాయణ పేట జిల్లా…

ఎన్నికల సిబ్బందికి అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేయాలి

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- ఎంపీడీవోకు తపస్ వినతిస్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగామూడవ విడతలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తపస్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, నరసింహ సోమవారం ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు.…

ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మక్తల్, మాగనూరు, ఉట్కూర్, కృష్ణ, నర్వ మండలాలలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని,…

మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్న మక్తల్, మాగనూరు కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్…

గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించండి 11వ వార్డు సభ్యురాలు ఖాసీంభి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 11వ వార్డు మెంబర్ ఖాసింబి సోమవారం ముమ్మరంగా ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…