పదోన్నతులు కల్పించండిఆర్డీవోను కలిసిన వీఆర్ఏలు

Mana News, శ్రీకాళహస్తి: పదోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి బి.రామమోహన్ ను కలిశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ఉమ్మడి తిరుపతి రెవిన్యూ డివిజిన్ పరిధిలోని అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు ఆఫీస్…

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంతాపం

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 22:– క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, ప్రపంచ శాంతికి…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు/అమరావతి,మన న్యూస్, ఏప్రిల్ 22:– రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులను కలసిన సీఎం చంద్రబాబు గారు.. ఈ మేరకు…

రాములోరి కళ్యాణోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 22:- భక్తుల రామనామ స్మరణతో ఆలయ పరిసరాలను ప్రతిధ్వనించాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.ఇందుకూరుపేట మండలం రాముడు పాళెం గ్రామ పరిధిలోని ఎర్రంకి దిబ్బ రామాలయంలో…

సంపూర్ణ అక్షరాస్యత దిశగా కోవూరు-కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 22:– 100 రోజుల పాటు సాగే వయోజన విద్యాకేంద్రాలతో 100 శాతం అక్షరాస్యత సాధిద్దాం. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో స్థానిక నాయకులు భాగస్వాములు కావలి.వయోజన విద్యా కేంద్రాల నిర్వహణకు విపిఆర్ ఫౌండేషన్ అండగా వుంటుంది.నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని…

బారాషహీద్ దర్గా నెల్లూరు రూరల్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 22:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే బారాషహీద్…

మక్తల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్.

మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండల కేంద్రంలోని ఆజాద్ నగర్, రెడ్డి నగర్, బురాన్ గడ్డ కాలనీలలో మంగళవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 8.30 గంటల వరకు డీఎస్పీ ఎన్ లింగయ్య ఆధ్వర్యంలో ,సీఐ లు 01, ఎస్ఐ…

ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కానున్న ”హలో బేబీ”

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య…

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Mana News :- ‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.…

‘ఉర్సా’ వివాదం, తెర వెనుక – ఏది నిజం..!!

Mana News :- ఉర్సా…ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు. రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఉర్సా సంస్థ పెట్టుబడులు… ప్రభుత్వ…

You Missed Mana News updates

అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం
సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు
ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు