ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన టి పి సి సి అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
నాగోల్. మన న్యూస్ :-టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టి పి సి సి అధ్యక్షుడు , ఎమ్ ఎల్ సి మహేష్ కుమార్ గౌడ్…
భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు జరిగినది ఈ భూభారతి చట్టం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఈ…
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
మన న్యూస్ నర్వ మండలం : నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులని మహబూబ్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మంగళవారం షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ…
ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి
మన న్యూస్, నారాయణ పేట: తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి డా “వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా నేడు హైద్రాబాద్ ఖర్మాన్ ఘాట్ శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రిగా…
ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి- షి టీమ్ పోలీసులు.
మన న్యూస్, నారాయణ పేట:ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల జాగ్రత్త పడాలని షి టీమ్ పోలీసులు చెన్నయ్య తెలిపారు.మరికల్ బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు,…
వినతిపత్రం అందజేసినకోల రవీందర్
హైదరాబాద్.మన న్యూస్: ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించండి గాంధీభవన్లో ప్రజల సమస్యలపై వినతి పత్రాలు తీసుకుంటున్న సందర్భంలో కోల రవీందర్ మార్యాదపూర్వకంగాముదిరాజ్ ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా నీ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈతను…
ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!
ఎస్.ఆర్. నగర్, హైదరాబాదు, మన న్యూస్ :గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో భారత్ శక్తివంతమైన, ఆత్మనిర్భర్ దేశంగా మారడానికి సాగిన మోదీ 3.0 ప్రయాణం సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు,…
ఆర్యవైశ్య సంఘం,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు
మీర్పేట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ డివిజన్లోని మందమల్లమ్మ ఎక్స్ రోడ్ సాయిరాం నగర్ కాలనీలోని లక్ష్మీ కన్వెన్షన్ లో ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ…
తాళలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల రిమాండ్ – డీఎస్పీ నల్లపు లింగయ్య
మన న్యూస్,నారాయణపేట జిల్లా:జిల్లా పరిధిలోనీ మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడు తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పి నల్లపు…
తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం
ఎల్ బి నగర్. మన న్యూస్ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో గుడిమెట్ల రజిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు ,(ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్…