పట్టపగలే మట్టిని తరలిస్తున్న మాఫియాచోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20:- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం వెళ్లే రోడ్డులో అలుప్లెక్స్ కంపెనీ వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ గుట్టలను మట్టి మాఫియా పట్టపగలే గుట్టలను ఖాళీ చేస్తున్న ఎలాంటి అనుమతులు…
జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం.. రెండు లారీలు ఢీ
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20:- జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, వేముల స్టేజి సమీపంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న భారీ…
భూ భారతి రెవిన్యూ చట్టం సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రంలోని భూ భారతి చట్టం -2025 రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ జనరల్…
చింతల రవి కుమార్ కి అంతర్జాతీయ యోగ దినోత్సవ ఆహ్వానం
వనస్థలిపురం. మన న్యూస్:- ఈ నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతు బజార్ పార్క్లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవి కుమార్ ని…
కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు
తుర్కయంజాల్. మన న్యూస్ :-కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పండ్లు పంపిణి…
తెలంగాణ లో అభివృద్ధి కేంద్రప్రభుత్వానిదే..కాంగ్రెస్ పార్టీ దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదు..11 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం అద్భుతాలు చేసింది.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19 : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మెలచెర్వు గ్రామంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల అమృతకాల సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి…
రైతులకు పెట్టుబడి భరోసా – రూ140.07 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ
గద్వాల జిల్లా మన న్యూస్. రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అభివృద్ధినే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు…
ఆడపిల్లలను వేధిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు-షీ టీమ్ పోలీసులు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:– కోస్గి పట్టణంలోని జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో బ్యాడ్…
ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని నర్సంపేట RDOకి వినతిపత్రం అందజేసిన AIFDS వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు
నర్సంపేట, జూన్ 18:-ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యా హక్కు చట్టం (RTE Act) అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (AIFDS) తరఫున నర్సంపేట RDO ఉమారాణి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా…
మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి
మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న ది:17-06-2025 న సింగరాయకొండ Dr. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిగ మహా మేళా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ,…

