ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
గడ్డన్నారం. మన న్యూస్ :- బీ ఆర్ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే. టీ రామారావు జన్మదినోత్సవం సందర్భంగా గడ్డిఅన్నారం బీ ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో దిల్సుక్ నగర్ సాయిబాబా దేవాలయం లో ఘనంగా పూజా కార్యక్రమాలు…
గడ్డన్నారం. మన న్యూస్ :- బీ ఆర్ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే. టీ రామారావు జన్మదినోత్సవం సందర్భంగా గడ్డిఅన్నారం బీ ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో దిల్సుక్ నగర్ సాయిబాబా దేవాలయం లో ఘనంగా పూజా కార్యక్రమాలు…
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో శాంతి థియేటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు విడుదల శుభసందర్భంగా జనసేన పార్టీ సింగరాయకొండ మండల…
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఊళ్ళపాలెం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణచంద్రరావు పాల్గొని రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన…
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా ఓబ్లాపూర్ అంజప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ పట్టణంలోని సంతబజార్ వద్ద ఉన్న బీరప్ప ఆలయం వద్ద తాలూకా కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు దేవరి మల్లప్ప, తంగిడి…
మన న్యూస్ నర్వ మండలం :- నిన్న నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల అధ్యక్షులు…
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్…
గడ్డిన్నరం. మన న్యూస్ :- బోనాలు తెలంగాణ సంస్కృతిలో భాగం, ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు గడ్డిన్నరం డివిజన్, పరిధిలోని ప్రజలందరిపై, అలాగే భాగ్యనగర వాసులపై ఉండాలని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాలు సమర్పించనున్న సందర్భంగా గడ్డిన్నరం డివిజన్ పరిధిలోని…
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :-జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మండలం ఎన్నికల కార్యాశాల జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా స్థానిక ఎన్నికల కన్వీనర్…
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వృద్ధ్యాప దంపతులు కర్రెన్న సవారమ్మ,వారి మనవరాలు విద్యార్థిని శృతి అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సందర్భాన్ని ఆశావర్కర్ ఎస్.కాంతమ్మ,జర్నలిస్ట్…
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆ కార్యక్రమం అంతరం శ్రీ సరస్వతి టాలెంట్…