Tag: #mananews

ఉత్సాహభరితంగా తెల్లగుండ్లపల్లె గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..

మన న్యూస్ తవణంపల్లె జులై-2 సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనతో తొలి అడుగు” ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* తిరుగులేని అపార ప్రజా స్పందనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తవణంపల్లె…

సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పూతలపట్టు జులై-2 పూతలపట్టు మండలం, కమ్మగుట్టపల్లె పంచాయతీ పరిధిలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మఖ్తల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు డీవీ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు కందూరు రాంరెడ్డి కంటి…

సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – ఎమ్మెల్యే వేగేశన

Mana News, బాపట్ల :- “సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు “సమీక్ష సమావేశం ” నిర్వహించారు. ఈ…

పొలం పిలుస్తోందిలో రైతులకు సలహాలు – వ్యవసాయ శాఖ అధికారి కే. సీరీష

మన న్యూస్, సాలూరు జూలై 1 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ని మామిడిపిల్లి, అన్నంరాజు వలస గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, రైతులకు పలు సూచనలు సలహాలు అందజేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి కె.…

సీనియర్ జర్నలిస్ట్ శివ ప్రసాద్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ సయ్యద్ తాజుద్దీన్

సమస్యని ప్రభుత్వ అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించగలగే శక్తి జర్నలిజం – పాస్ అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు గూడూరు,మన న్యూస్ :- గూడూరు సీనియర్ జర్నలిస్ట్ స్వామి 66వ జన్మదిన సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ మరియు…

ఆశాలకు అంగన్వాడి వర్కర్లకు కిట్లు పంపిణీ

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు మండలంలోని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు వెంకటాచలం నందుగల దివ్యాంగుల పునరావాస క్షేత్రం వారి సౌజన్యంతో ఈరోజు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించి వారికి దివ్యాంగుల…

రైలు పట్టాలు దాటుతూ టిడిపి నాయకుడు బుజ్జా సుబ్బయ్య దుర్మరణం– సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్:- రైలు పట్టాలు దాటుతూ గూడూరు రెండో పట్టణ 27వ వార్డు ప్రధాన కార్యదర్శి బుజ్జ వెంకటసుబ్బయ్య దుర్మరణం చెందిన సంఘటన సోమవారం గాంధీ నగర్ సమీపంలోని రైలు పట్టాలపై చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు బొజ్జ…

బాలసదనంలో ఉచిత వైద్య శిబిరం

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని బాలసదనంలో ఆర్ బి ఎస్ కే వైద్యులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆర్…

మొదట అగ్రిమెంట్ నేడు సీఆర్, చేతులెత్తేసి పొగాకు కంపెనీలు, లక్షల్లో పెట్టుబడి వేలల్లో సంపాదన

యాజమాన్యం గతంలో మాట్లాలు పొగాకు పంటలు వేస్తే క్వింటానికీ 15000.రూ కోనుగోలు చేసి కొంటాం. గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 26 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల పైగా పొగాకు పంట సాగు,…