Tag: #dailyNews

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి, బీఎస్పీ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కేవి నరసింహ డిమాండ్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 12,000 పైచిలక గ్రామపంచాయతీ పరిధిలో గెలుపొందినటువంటి ఉప సర్పంచ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కెవి…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబర్ 21: 2013–14 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన డి.కె చెరువు హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం యాదమరిలో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఎ.యం. బాలాజీతో పాటు గణిత…

సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

యాదమరి, స్వర్ణసాగరం డిసెంబరు-20 చిత్తూరు పట్టణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కె. గొల్లపల్లె పాఠశాల విద్యార్థులకు సాయి బాబా వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “కర్తవ్యమే దైవం” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా,…

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన‎

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు…

యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా…

యాదమరి పర్యటనలో ఆర్.జె.డి — విద్యా ప్రమాణాలపై సంతృప్తి

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 ‎ప్రాంతీయ సంచాలకులు (ఆర్.జె.డి) డి. శ్యాముల్ యాదమరి మండలాన్ని సందర్శించి కె. గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న వంద రోజుల కార్యక్రమం నిర్వహణ, బోధనా…

100% ఉత్తీర్ణతే లక్ష్యం – పదవ తరగతి 100 డేస్ ప్రోగ్రామ్‌పై ప్రత్యేక పర్యవేక్షణ

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న 100 డేస్ ప్రోగ్రామ్లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ పి. చంద్ర, డిప్యూటీ ఎంపీడీవో (జీసిడబ్ల్యూఎస్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొటాలం…

చిత్తూరు నూతన డి.ఇ.ఓను కలసిన పి.ఆర్.టి.యు బృందం

చిత్తూరు, మన ధ్యాస డిసెంబర్ 17 చిత్తూరు జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డి.ఇ.ఓ)గా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర ప్రసాద్ ని పి.ఆర్.టి.యు చిత్తూరు జిల్లా శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పి.ఆర్.టి.యు…

మండల స్థాయి సైన్స్ ప్రదర్శన ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-17 యాదమరి మండలంలోని విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో మండల స్థాయి సైన్స్ ప్రదర్శనను యాదమరి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాధమికోన్నత పాఠశాలల నుంచి…

పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…