Tag: #andhrapradesh

రెవెన్యూ సహాయకుడు నరసింహం మృతి బాధాకరం – తహసీల్దార్ రాజేష్ నివాళి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సహాయకుడు బొడ్డు నరసింహం ఆకస్మిక మరణం పట్ల తహసీల్దార్ రాజేష్ దుఃఖం వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో…

అక్టోబర్ 7 ‘చలో విజయవాడ’ విజయవంతం చేయాలి : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 5 : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో జరగబోయే “చలో విజయవాడ – ఫ్యాప్టో ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఉదయం పదకొండు…

సింగరాయకొండ గ్రామపంచాయతీ నందు గాంధీ జయంతి వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాటిపర్తి వనజ, కార్యదర్శి జగదీష్ బాబు, సచివాలయం సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సర్పంచ్…

సింగరాయకొండలో జనసేన నాయకుల నుంచి గాంధీ జయంతి నివాళులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ,జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవాభివందనాలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్…

సింగరాయకొండలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నివాళులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ,జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిన్న ఉదయం సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మానవత మండల శాఖ అధ్యక్షులు సిహెచ్ . సుధాకర్…

సోమరాజుపల్లిలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ – పారిశుధ్య కార్మికులకు సన్మానం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం,మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్…

మదర్ ల్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ కంట్రోల్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండలో.ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ వారు హెచ్ఐవి ఎయిడ్స్ సమాచారం గురించి అవగాహన…

టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రక్తదాన శిబిరం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక వైద్య బృందం సహకారంతో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు…

పాకాల వైస్సార్సీపీ నాయకుడు రామలింగయ్యను పరామర్శించిన మండల అధ్యక్షులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- పాకాల గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు శెట్టి రామలింగయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆదిమూలపు సురేష్ యువసైన్యం ఆధ్వర్యంలో…

గ్రామీణ క్రీడాకారులు నైపుణ్యం పెంపొందించుకోవాలి – జూనియర్ వాలీబాల్ జాతీయ కోచ్ రమణారావు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ క్రీడాకారులు నిరంతర అభ్యాసంతో వాలీబాల్ నైపుణ్యం పెంపొందించుకోవాలని జూనియర్ వాలీబాల్ జాతీయ కోచ్ రమణారావు పిలుపునిచ్చారు. పాకలలో జూనియర్ వాలీబాల్ క్రీడాకారుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి…