Tag: #andhrapradesh

కల్వరి అమౌంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కల్వరి మౌంట్ లో శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కల్వరి మౌంట్ ఉత్సవంలో ముఖ్య…

అల్లీపురం పీహెచ్సీకి మహర్దశ.. రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

నెల్లూరు జిల్లా, మన న్యూస్: అల్లీపురంలోని శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ దక్కింది. రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో అవసరమైన వసతుల కల్పనకు…

విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే నెర‌వేర్చాం -శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు

మన న్యూస్,తిరుప‌తి, :– టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని రాష్ట్ర క్రీడా ప్రాణాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. శనివారం శ్రీనివాస స్పోర్ట్స్…

కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి.. కలం తో యుద్ధం చేసే కాలం రావాలి.. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి కలంతో యుద్ధం చేసే కాలం రావాలి అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల అన్నారు శనివారం ఎస్ఆర్ పురం మండలం లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…

డిసిసి బ్యాంక్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్

తిరుపతి, మన న్యూస్: డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసి బి) చైర్మన్‌గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డిని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని అమాస రాజశేఖర్ రెడ్డి నివాసంలో…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి-నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 3:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 11మందికి మంజూరైన షూమారు రూ.12 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన…

నెల్లూరు జిల్లా ,కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారములు

మన న్యూస్, కావలి ,మే 3: కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తట్టవర్తి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ………. 2025 సంవత్సరానికి10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డలకు మే 4వ తేదీ ఆదివారం…

చవటగుంటలో మహాభారత ఉత్సవాలు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జనసేన ఇంచార్జ్ యుగంధర్ పాల్గొనడంతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ

వెదురుకుప్పం, మన న్యూస్ , మే 3: చవటగుంట గ్రామంలో శ్రీకృష్ణ ధర్మరాజుల 45వ మహాభారత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన…

మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మీర్పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమై ఉండటం, వీధిదీపాలు పనిచేయకపోవడం,…

అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం

ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న ఉయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు కల్వరి మౌంట్ లో డీఎస్ సౌందర్ పాండియన్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శనివారం వేలూరు డయాసిస్…