కావలిలో తటవర్తి ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మెడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు “ప్రతిభా పురస్కారం” అవార్డులు ప్రధానం
మన న్యూస్ ,కావలి, మే 4:-కావలి మండలం ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు “తటవర్తి రమేష్ ఆయన సతీమణి శిరీష” ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు( 580పైబడిన )సాధించిన విద్యార్థి,విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…