వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్సిపి జిల్లాల అధ్యక్షుల సమావేశా నికి హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్, తాడేపల్లి / నెల్లూరు, ఏప్రిల్ 29:- గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లాల అధ్యక్షులు సమావేశం…
రాష్ట్ర నాయి బ్రాహ్మణ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం
మన న్యూస్,తిరుపతి, :- రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమనిఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. తిరుపతి కొర్లగుంట చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన…
నెల్లూరు రూరల్, సౌత్ మోపూర్ గ్రామంలో 16 లక్షల రూపాయల వ్యయంతో జడ్పీ హైస్కూల్ ప్రహరి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బూడిద విజయ్ కుమార్
మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 29: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 16లక్షల రూపాయల వ్యయంతో సౌత్ మోపూర్ గ్రామ జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన మండల పరిషత్…
కావలిలో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం
మన న్యూస్, కావలి, ఏప్రిల్ 29:- ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల…
టైపింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఎనలేని లాభాలు – అవగాహన కల్పిస్తున్న శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్, తిరుపతి
తిరుపతి, మన న్యూస్ : నేటి డిజిటల్ యుగంలో టైపింగ్ నైపుణ్యం కలిగివుండడం ఎంతో అవసరం. ఇందులో నైపుణ్యం సాధించడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని Tirupati Typewriting Institutes’ Association ఆధ్వర్యంలో తెలియజేశారు. శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్రైటింగ్…
నెల్లూరులో జనసేన డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 28 :విచ్చలవిడితనం లెక్కలేని తనం కొంతమంది యువతకి ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరము ఉంది.జిల్లా ఎస్పీ, నగర డిఎస్పీ, ఎన్నో తనిఖీలు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ… సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే బాధ్యతను కుటుంబ సభ్యులు…
నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 28:– నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వందలాది కార్యకర్తలు, నాయకులు హాజరు అయ్యారు. అందరితో సంప్రదించిన వైయస్సార్…
దివ్యాంగులను నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆసరా
మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లావ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి.. మరో 6 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించి ఆదుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. నడవలేక అవస్థలు పడే…
గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్
మన న్యూస్,కందుకూరు,ఏప్రిల్ 28: :- గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి…
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం
Mana News :- ప్రపంచంలోని చాలా దేశాల్లో మే 1న బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజున ఏకమవుతున్నాయి. దీనిని సాధారణంగా మే డే అని…