Tag: #andhrapradesh

విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు – ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కి టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ వినతి

పూతలపట్టు, మన న్యూస్, మే 9:పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, యాదమరి, పూతలపట్టు మండలాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు ఏకంగా…

ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 8 :- విపిఆర్ ఫౌండేషన్ చే విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పనులకు 15 లక్షల ఆర్ధిక సహాయం.- క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం…

వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

మన న్యూస్ పాచిపెంట మే 8:= రైతు సాధికారిక సంస్థ ప్రకృతి సేద్య ఉద్యోగులు మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో ముందుకి సాగినప్పుడే ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా నడుస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కాబోయే చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. గురువారం…

కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 8:- ఆలయంలో విఐపి కల్చర్ కు చెక్ చెప్పండి, అమ్మవారి ముందు అందరు సమానమే- సిసి కెమెరాల సంఖ్య పెంచి ఆకతాయిల ఆగడాలు అరికట్టండి. .- బ్రహ్మోత్సవాల సందర్బంగా జొన్నవాడ పరిసరాలలో మద్యం విక్రయాలను నియంత్రించండి.…

ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు, మే 8: నెల్లూరు కోటమిట్ట 42 వ డివిజన్ ARB ఫంక్షన్ హాల్లో ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా…

కూటమి ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని మండిపడ్డ…….ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు ,మే 8 : నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ……….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస…

జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా వెంకటరావు

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా కే వెంకటరావు గురువారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రకాశం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. తిరుమల డిపో తనిఖీ చేసిన…

డిపిటిఓ ను సన్మానించిన ఈ యూ నేతలు

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంకటరావును ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి ఆర్ చంద్ర ఆధ్వర్యంలో ఈ యు నేతలు కలసి అభినందనలు తెలిపారు. డి పి టి ఓ…

184 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

మన న్యూస్ సాలూరు మే 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం దుగ్ద సాగరం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా గురువారం నాడు బైపాస్ రోడ్ లో ఉన్న దుగ్ద సాగరం…

సిపిఎం కార్యదర్శి ఎంఏ బేబీ కి ఘన స్వాగతం’

‘మన న్యూస్, తిరుపతి:సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం నాటి ఉదయం న్యూఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్న ఎంఏ బేబీకి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి…