భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారంగా భూ భారతి చట్టం – జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు.…

పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

Mana News,పుత్తూరు:- అఖిల భారతీయ క్షత్రియ మహాసభ,(1897) పుత్తూరు వీరిచే కె. యన్. రోడ్డు హిమజ స్కూల్ వద్ద ఎండలు తీవ్ర ముగా ఉన్నందున పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ చేసారు. Dr. రవిరాజు, ఎం.…

నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

Mana News, తిరుపతి, 28.04.2025]: అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్…

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

Mana News :-తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు బయలుదేరిన కారులో ఉన్న ఏడుగురు భక్తులు, ఓవర్‌టేక్ ప్రయత్నంలో కారు అదుపుతప్పి ఎదురుగా వచ్చిన కంటైనర్ కిందకి దూసుకుపోయింది.…

టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 27: వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేయడంలో మందలపు మోహన్ రావు కీలక పాత్ర వహించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే…

GRCC ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైన క్రికెట్ “సూపర్ 30 ” మట్టిలో మాణిక్యాల అన్వేషణ.

మన న్యూస్, గూడూరు :- చెన్నూరు వాసి NRI అయినటువంటి జక్కంరెడ్డి శశాంక్ రెడ్డి సహకారంతో, GRCC డైరెక్టర్ రామ్ గోపాల్ పర్యవేక్షణలో గూడూరు రూరల్ గ్రామం చెన్నూరులో క్రికెట్ “సూపర్ 30” టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతిభావంతులైన 15…

ఘనంగా వేదం మొబైల్స్ వార్షికోత్సవం..

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి నగరంలోని వేదం మొబైల్స్ 24 వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదం మొబైల్స్ అధినేత ఆముదాల ప్రభాకర్…

ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందనీయం.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఏ బి హెల్పింగ్ హాండ్స్ చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందినీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్…

కొనసాగుతున్న 143 వారం కూడా డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :– 143 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.143 వారాలు గా దూడల సంతకు వస్తున్న…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు