Tag: #andhrapradesh

మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు స్వాగ‌తం

మన న్యూస్, తిరుప‌తి:– రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుప‌తి జిల్లాలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.…

నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి

మన న్యూస్, తిరుపతి:– మంత్రి నారా లోకేష్ కు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతి. ఆంధ్రరాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా…

విదేశాలలో విద్యనభ్యసించే పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం కోసం, నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది- చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

మన న్యూస్ ,కోవూరు ,మే 7 :- 2019 లో అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసింది. *ప్రభుత్వ హాస్పటల్లో కాన్పు చేసుకొనే తల్లులకు నాటి టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కీట్స్…

శ్రీ శ్రీ శ్రీ శ్యామలంబ అమ్మవారి పండగ ఏర్పాట్లు పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ Dr. P. ధర్మ చంద్ర రెడ్డి

మన న్యూస్ సాలూరు :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మే 07 ఈ నెల 18,19,20 తేది లో జరగబోయే శ్రీ శ్రీ శ్రీ శ్యామలంబ అమ్మవారి పండుగ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి…

మంత్రి లోకేష్ ను కలసిన’ సింగం శెట్టి ‘

మన న్యూస్, తిరుపతి:– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువ తో ఘనంగా సత్కరించారు. నారా లోకేష్ కు వేసిన శాలువను…

టిటిడి బోర్డు సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.

మన న్యూస్,నెల్లూరు /తిరుపతి, మే 7 :- ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి తీర్మానించింది. టిటిడి చైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో…

అభివృద్ధికి నిధులు తేవడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట……రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 7:– 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కుతుంది. *నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే కావడం గొప్ప విషయం .నెల్లూరు…

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

మన న్యూస్ సింగరాయకొండ:-సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలకు వార్డెన్ గా పనిచేసి ఎ. ఎస్. డబ్ల్యూ.ఓ రిటైర్డ్ అయిన మేడికొండ లక్ష్మీనరుసు నాలుగవ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ విద్యార్థి ఫౌండేషన్ చైర్మన్ గుడిమెట్ల శ్రీనివాసులు, ఆధ్వర్యంలో పాత సింగరాయకొండ…

టి.కె.యం. పురం గంగమ్మ జాతరలో పాల్గొన్న టీడీపీ నాయకులు

Mana News :- వెదురుకుప్పం మండలంలోని టి.కె.యం. పురం గ్రామంలో జరగిన గంగమ్మ జాతర మహోత్సవంలో తెలుగు దేశం పార్టీ నాయకులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, వాణిజ్య విభాగ నియోజకవర్గ…

.ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై.. చిన్నారులకు పౌష్టికాహారం బట్టలు అందజేసిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు ,మే 6:– నెల్లూరు సంతపేట 49 వ డివిజన్ ఈద్గా మిట్ట మసీదు వద్ద ఉచిత ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…