Tag: #andhrapradesh

తుడ నిధులను దుర్వినియోగం చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది… వైసిపి రూరల్ మండలం అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి.

మన న్యూస్,తిరుపతి: తుమ్మలగుంట గ్రామపంచాయతీలో కెవిఎస్ పార్కు నిర్మాణానికి తుడా నిధులను దుర్వినియోగం చేశారని తెలుగుదేశం పార్టీ రూరల్ మండలాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి…

పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం

మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ…

గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి…

ప్రపంచ సాహితీ సంబరాల్లో యువ కవి శ్రీ నక్కిన ధర్మేష్ కి” యువ కీర్తి ” జాతీయ అవార్డు

ఏలూరు మన న్యూస్: – అంతర్జాతీయ ( ఐ.ఎస్.ఒ.) సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈవో డా. కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో. మే 10,11 ఘనంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు నిర్వహించారు. జిల్లాకేంద్రం ఏలూరులోని మహాలక్ష్మి వేణుగోపాల కల్యాణ మండపం లో…

పి4 విధానంపై వైసిపి విష ప్రచారం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్:- నీకు సిగ్గెందుకు లేదురా అంటే, అబద్దాల మనిషిని నాకెందుకు సిగ్గు అని వెనకటికొకడు అన్నట్లుగా సిగ్గుమాలిన, అబద్దాల వైసిపి మంద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి4 విధానంపై విష ప్రచారం మొదలు పెట్టిందని తెలుగుదేశం పార్టీ,…

ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోటీ కి పోటీ ఎక్కువే ప్రతిసారి ఎస్ఆర్ పురం మండలంలో కమ్మ సామాజిక వర్గానికే నా మండల అధ్యక్షుడు పదవులు ?బిసి లు, ఎస్సీలు అధ్యక్షులు పదవికి పనికిరారా ?

ఎస్ ఆర్ పురం, మన న్యూస్:- ఎస్ ఆర్ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పోటీకి నువ్వా నేనా అంటూ సై సై అంటూ ముందుకు దూసుకుపోతున్నట్లు సమాచారం… ఎస్ ఆర్ పురం మండల అధ్యక్ష పదవి తెలుగుదేశం…

గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మన న్యూస్, తిరుపతి: గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దర్శించుకున్నారు. ఆమెతో పాటు జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, జలపోతు చంద్రశేఖర్ రెడ్డి, ఆనంద్ యాదవ్,…

అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు విడుదల

మన న్యూస్ సింగరాయకొండ:- 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని సింగరాయకొండ మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ తెలియజేశారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ…

గంగమ్మ తల్లికి సారే సమర్పించిన మాజీమంత్రి ఆర్కే రోజా

మన న్యూస్, తిరుపతి:- తిరుపతిలో శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో మాజీ మంత్రి శ్రీమతి.ఆర్కె రోజా గారు మంగళవారం పాల్గొని. జాతర మహోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజు గంగమ్మ తల్లి అమ్మవారికి సాంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు సారే…

ఇక యధావిధిగా తిరుమల లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

మన న్యూస్, తిరుపతి:- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనాలను గతంలో ఏ విధంగా అయితే విఐపి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారో అదే తరహాలో ఇకపై కూడా టీటీడీ వారు ప్రత్యేక లేఖలను స్వీకరించుటకు నిర్ణయం…