Tag: #andhrapradesh

కోడూరు బాల సుబ్రహ్మణ్యం.. బాలసుబ్రమణ్యం కు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి…?

మన న్యూస్,తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపుతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చి తనను కలవమని పిలుపునివ్వటం తో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం హుటా హుటిన బయలుదేరి అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న…

వన్నెపూడి లో ఘనంగా వర్మ జన్మదిన వేడుకలు

గొల్లప్రోలు మే 16 మన న్యూస్ : గొల్లప్రోలు మండల పరిధిలోని వన్నెపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ జన్మదిన వేడుకలు గ్రామ పంచాయితీ సర్పంచ్ కందా…

అక్రమ మట్టి తవ్వకాలకు నిరసనగా అర్థనగ్న ప్రదర్శనమట్టి మాఫియాపై గళమెత్తిన ఎఫ్ కె పాలేం రైతులు

పిఠాపురం మే, 16 మన న్యూస్ :పిఠాపురం మండల పరిధిలోని ఎఫ్.కె.పాలెం గ్రామంలో గల పాపిడి దొడ్డి చెరువులో కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించకపోయేందుకు ఇప్పటికే సిద్ధపడ్డారని, యంత్రాలను అడ్డుకొని అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయించామని స్థానిక…

బంగారుపాల్యం హైస్కూల్ లో అభివృద్ధి పనులు భేష్ : జిల్లా సమగ్ర శిక్ష అధికారి వెంకటరమణ.

మన న్యూస్ బంగారుపాళ్యం మే-15:- చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పిఎంశ్రీ నిధులతో బంగారు పాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను,జిల్లా సమగ్రశిక్ష అధికారి వెంకటరమణ గురువారం అభినందించారు.గురువారం మధ్యాహ్నం ఆయన, బంగారుపాల్యం…

శ్యామలాంబ అమ్మవారి పండుగకు పాలకవర్గం సహకారం కరువు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే 15:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఈనెల 18,19,20 తేదీలలో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగకు మున్సిపల్ పాలకవర్గం సహకరించడం లేదని మంత్రి సంధ్యారాణి వారి తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చిందన్నారు.…

గొల్లప్రోలులో ఘనంగా కాటన్ జయంతి

గొల్లప్రోలు మే 15 మన న్యూస్ :- అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతిని గురువారం గొల్లప్రోలులో స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ నగర్ లోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో కాటన్ చిత్రపటానికి స్వచ్ఛ…

వివాహ మహోత్సవానికి హాజరై నూతన నవవధువులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

శ్రీరంగరాజపురం, మన న్యూస్ , మే 15: శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్సీపీ అభిమాని వివాహ మహోత్సవానికి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ, “జీవితాంతం సుఖసంతోషాలతో, కష్టసుఖాల్లో ఒకరికి…

“పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల మీదుగా మొరుంపల్లి – ఐరాల చిన్నగొల్లపల్లి మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన..”

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. “అభివృద్ధి మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తున్నాం..” “పూతలపట్టు శాసనసభ్యులు డా..కలికిరి మురళీమోహన్.. “ మన న్యూస్ ఐరాల మండలం మే-14:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, మొరుంపల్లి గ్రామం వద్ద…

తుడ నిధులను దుర్వినియోగం చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది… వైసిపి రూరల్ మండలం అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి.

మన న్యూస్,తిరుపతి: తుమ్మలగుంట గ్రామపంచాయతీలో కెవిఎస్ పార్కు నిర్మాణానికి తుడా నిధులను దుర్వినియోగం చేశారని తెలుగుదేశం పార్టీ రూరల్ మండలాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి…

పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం

మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ…