Tag: #andhrapradesh

అఖిల పక్ష నాయకులకి ప్రెస్ మీట్ ద్వారా విన్నపం

అనంతపురం, మన ధ్యాస:ఈ ప్రెస్‌మీట్‌ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇందులో మనం ఆంధ్ర హైకోర్టు గురించి కాకుండా, రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం అవసరం. వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులపై ప్రత్యేక…

మాట నిలబెట్టుకో ముఖ్యమంత్రి: కర్నూలులో హైకోర్టు కోసం పోస్టుకార్డు ఉద్యమం

మన ధ్యాస కర్నూల్ :కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో…

పాఠశాలకు ప్రింటర్ బహూకరించిన పూర్వ విద్యార్థిని…ఎస్.సాయి మనస్విని

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని కుమారి ఎస్. సాయి మనస్విని తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంగా తాను చదివిన సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకి…

గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్‌రావుకు బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ఉత్తమ విద్యా రంగంలో జి కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా, రాజ్ న్యూస్ ఛానల్ తరఫున నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ అవార్డును గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ రావు అందుకున్నారు.ఈ అవార్డు…

ఈ నెల 22న హైదరాబాద్ లో జరుగు మాదిగల కృతజ్ఞత సభను జయప్రదం చేయండి.

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం, రాష్ట్రాలకే అమలు బాధ్యత అప్పగించబడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి మాదిగల 30 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిందని గుర్తుచేస్తూ ఈ నెల 22న హైదరాబాద్…

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్చ భారత్ – మొక్కలు నాటిన…..శ్రీరామగిరి శ్రీధర్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గవదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛభారత్ మరియు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని (17 సెప్టెంబర్)…

సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. భూసార…

కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

కుప్పం, మన ధ్యాస : కుప్పం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నందు విశ్వ బ్రాహ్మణ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ భవనం నందు బుధవారం ఉదయం…

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు మంగళవారం నాడు తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు,…

పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో సీజనల్గా వచ్చే వ్యాధులు శోకకుండా పశువులకు విధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ జగత్ శ్రీనివాసులు రైతులకు తెలిపారు. మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో మంగళవారం గాలికుంటు…