శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన
ఉరవకొండ మన ధ్యాస: శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో న్యాయవాదులు మంగళవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. “హైకోర్టు సాధన సమితి” ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్…