Month: April 2026

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూర్,గున్కుల్ సొసైటీ పరిధిలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీఈవో సంగమేశ్వర్ గౌడ్, టిఆర్ఎస్…

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే…

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకం – పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు అవసరమైన టీకాలను పశువైద్య సిబ్బంది సమగ్రంగా అందించి, రైతులకు పశుసంరక్షణపై…