Month: October 2025

వర్షానికి తడుస్తున్న వరి ధాన్యం…. కంటతడి పెడుతున్న అన్నదాత ..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న కష్టజీవి కర్షకుడికి అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభమైన వర్షాలు, ఇప్పటివరకు అన్నదాతలను వదలడం లేదు.జిల్లాలో భారీ వర్షాలు కురవడం,చేతికి వచ్చిన పంట నీటి…

ముళ్ల పొదలను తొలగించండి. ?

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )అక్టోబర్ 25, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్‌స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి…

నర్రవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు.!!!

దుత్తలూరు,నర్రవాడ, అక్టోబర్ 25 : మన ధ్యాస న్యూస్:// నర్రవాడ గ్రామంలో శనివారం ఘనంగా నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నాగదేవతను భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. పుట్టల వద్ద పాలు, సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.…

జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించిన చిత్తూరు సిఎంసి ఆసుపత్రి వైద్యులు

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 24:‎యాదమరి మండలం జోడి చింతల గ్రామంలోని సుచి కార్యాలయం ప్రాంగణంలో చిత్తూరు సిఎంసి హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుచి స్వచ్ఛంద సంస్థ అధినేతలు పాల్…

ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో..

పూతలపట్టు అక్టోబర్ 24 మన ద్యాస ఏపీ సివిల్ సప్లైస్ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖామంత్రి మరియు జనసేనపార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల…

గుండెపోటుతో విఆర్ఓ మృతి..సంతాపం తెలిపిన తాసిల్దార్ ,రెవెన్యూ సిబ్బంది…

ఉదయగిరి, అక్టోబర్ 24 (మన ధ్యాస న్యూస్):// ఉదయగిరి స్థానిక సచివాలయం బిట్టు 1, లో పనిచేస్తున్న విఆర్ఓ జాఫర్ సాహెబ్ గుండెపోటుతో మృతి చందడంతో విషాదం నెలకొంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉండంగా అయినా సరే విధులకు హాజరడం తన ఆరోగ్య…

క్రషింగ్ సీజన్ ఆరంభానికి శుభారంభం – మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో ఘనంగా బాయిలర్ పూజ….. జిఎస్ఆర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ శంకర్‌రావు,.. వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు,

మన ధ్యాస,నిజాంసాగర్, అక్టోబర్ 24 ( జుక్కల్ ):నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ చక్కెర ఫ్యాక్టరీలో శుక్రవారం బాయిలర్ పూజను ఘనంగా నిర్వహించారు.ఫ్యాక్టరీలో క్రషింగ్ విజయవంతం కావాలని,సీజన్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తి సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ బాయిలర్ వద్ద పూజారి…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఫోన్ ద్వారా స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,..!

బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ కుటుంబాన్ని ఫోన్ప ద్వారా రామర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ..!బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వెంకయ్య నాయుడు హామీ..! వింజమూరు అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ):// హైదరాబాదు నుండి…

కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన, దురదృష్టకరం.. అత్యంత బాధాకరం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!!

కర్నూలు బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన నలుగురు మృతి..!ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త ఇద్దరు పిల్లలు సజీవ దహనం..గోళ్ల వారి పల్లెలోని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో…

కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

కర్నూల్, వింజమూరు, అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు):// కర్నూల్ జిల్లా బస్సు ప్రమాధంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు, వీరు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలి కొండా గ్రామఓ గొల్లవారిపల్లికి చెందిన, గోళ్ళ రమేష్,…