Month: October 2025

భార్యను హత్య చేసిన భర్త రిమాండ్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అనుమాన భూతంతో భార్యను హతమార్చిన కేసులో భర్తను అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు బిచ్కుంద సీఐ రవికుమార్,పెద్దకొడప్ గల్ ఎస్సై అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్ ల్ మండలం విఠల్…

ఆరేడు గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి..

మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన ఆరేడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప (38)…

మిక్కిలినేని గౌతమి గారి జయంతి సందర్భంగా, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం..!

ఉదయగిరి, కలిగిరి పట్టణాల్లో ఉచిత భోజన శిబిరాలు — ప్రజలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! ఉదయగిరి అక్టోబర్ 26 :(మన ద్యాస న్యూస్):// ఉదయగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మరియు కలిగిరి పట్టణంలోని ఎం.ఆర్.ఓ…

కూటమి ప్రభుత్వం వైద్య విద్య రంగాన్ని పేదలకు చేస్తున్నారు అంటూ,,సీతారామపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరణ…!!

సీతారామపురం, అక్టోబర్ :26 (మన ద్యాస న్యూస్):// ప్రభుత్వ వైద్య విద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పేదలకు దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సీతారామపురం లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేఘనను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దూబగుంట దుర్ఘటన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాకర్ల సురేష్..మృతుల కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం..గాయపడిన పాపకు కోలుకునే వరకు నెలవారీ 5 వేలు సహాయం — ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! కలిగిరి,దూబగుంట అక్టోబర్…

యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు!

పాలసముద్రం, మన ధ్యాస, అక్టోబర్ 25:మండలంలోని వనదుర్గాపురం, బలిజ కండ్రిగ గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు రేయింబవళ్లు దర్జాగా తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా…

సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి – ఎంఈఓ తిరుపతి రెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ తిరుపతిరెడ్డి శనివారం అకస్మాత్తుగా సందర్శించారు. ప్రార్థన సమయానికే పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ ప్రార్థన కార్యక్రమాన్ని పరిశీలించారు.అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు.తరగతులను సందర్శించి విద్యాబోధన విధానాన్ని…

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,ఉదయగిరి నియోజకవర్గం లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి,భారీ ర్యాలీ,,”!

ఉదయగిరి, అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్):// వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,అక్టోబర్ 28, ఉదయం 10 గంటలకు,ఉదయగిరి లోని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు,ఉదయగిరి…

చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహయం..!!

వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల. జలదంకి అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్):// ఇటీవల జలదంకి మండలంలోని చామదల పంచాయతీ…

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా నాయకుడే మన కాకర్ల సురేష్..!

ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే సేవా తపన గల నాయకుడు – ఎమ్మెల్యే కాకర్ల..! ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతర కృషి – ప్రజానాయకత్వానికి ప్రతీక అంటున్న కాకర్ల..! వింజమూరు అక్టోబర్ 25 +(మన ధ్యాస న్యూస్):// తెలుగుదేశం పార్టీ…