Month: October 2025

ముళ్ల పొదలను తొలగించండి..!

మన ధ్యాస, మొహమ్మద్‌నగర్: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్‌స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి వచ్చే…

కర్నూలు బస్ ప్రమాదంపై బొల్లినేని తీవ్ర విచారం..!!

ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్):/// కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గం వాసులను విషాదంలో ముంచింది. వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీకి చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు పిల్లలు…

కర్నూలు బస్ ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి కి గురి ఐనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి…

కర్నూలు బస్ ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి కి గురి ఐనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి… ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్) బస్ ప్రమాదం లో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ గొప్పవారిపల్లి కి చెందిన…

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల

‎తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను…

పిఎఫ్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు : జడ్పీ సిఇఓ రవికుమార్

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 23: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పరిషత్ సిఇఓ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయనను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్…

ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ప్రవీణ్ కుమార్.

ఎల్ బి నగర్. మన ధ్యాస ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎల్బీనగర్ కు చెందిన సీనియర్ పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు టి. ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన…

సురేష్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నాగారం, మన ధ్యాస నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద సురేష్ డెంటల్ క్లినిక్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన దంత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ…

తెలంగాణ ఉద్యమ తరహాలో బిసి రిజర్వేషన్ల పోరాటానికి ఏకం కావాలి

బిసిల్లారా ఇకనైనా మేల్కోండి…సకలజనుల తరహాలో ఉద్యమిద్దాం…బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిసి జెఏసి చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ నర్సంపేట, మన ధ్యాస, అక్టోబర్ 23:వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.

గద్వాల జిల్లా మనధ్యాస అక్టోబర్ 23 జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరు…

జల వనరులు,చెరువులను పరిరక్షించాలిజేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది

మన ధ్యాస పార్వతీపురం, అక్టోబర్ 23 : – పార్వతిపురం జిల్లాలోని జల వనరులు మరియు చెరువులు ఆక్రమణ కాకుండా పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చెరువులు,…