Month: October 2025

జిఎస్టి తగ్గించడం ద్వారా ప్రజలలో ఖర్చు తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుంది.. ఎమ్మెల్యే

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో, జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానంపై నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా, జనసేన నేత మెడిశెట్టి బాబి ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు జ్యోతుల…

గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరిన స్పార్క్ ఫౌండేషన్ ప్రతిభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: డెహ్రాడూన్ వైల్డ్ జై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ పర్యావరణ, అరణ్య మరియు వాతావరణ మార్పుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ సమక్షంలో నిర్వహించిన జాతీయ స్థాయి…

బూర్గుల్ గ్రామంలో ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ఆదివాసి నాయకపోడ్ జిల్లా కమిటీ, కుల పెద్దల ఆధ్వర్యంలో ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా కొమరంభీమ్ చిత్రపటానికి మొట్టపెంటయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం…

ఆటో డ్రైవర్ సేవ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి పాలాభిషేకం

తవణంపల్లి అక్టోబర్ 7 మన ద్యాస తవణంపల్లి మండలం, అరగొండ గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఆటో డ్రైవరు సేవ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి…

కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా….!!

కలిగిరి, అక్టోబర్ 07 :(మన ధ్యాస న్యూస్):/// నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. మండలంలో అనేకచోట్ల ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. కలిగిరి పట్టణంలోని పెద్ద చెరువు నుంచి ఎటువంటి…

వెంకట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీఎస్టీ 2.0 పై అవగాహనా….!!!!”

ఉదయగిరి, అక్టోబర్ 07 :(మన ధ్యాస న్యూస్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. వెంకటరావుపల్లి “‘జి ఎస్ టీ -2.0 పై అవగాహన సూపర్ జి ఎస్ టీ -సూపర్ సేవింగ్స్ ఈరోజు ఉదయగిరి మండల విద్యాశాఖాధికారి తోట. శ్రీనివాసులు ,…

నెల్లూరులో సూపర్ జీఎస్టీ …సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమం

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 6:నెల్లూరు లో సేల్ టాక్స్ బార్ అసోసియేషన్ సహకారంతో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ— సూపర్ సేవింగ్స్ పై రేపు (బుధవారం) సాయంత్రం ముత్తుకూరు రోడ్ లోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో…

“వన్యప్రాణుల సంరక్షణ – మనందరి బాధ్యత”

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ది. 02.10.2025 నుండి 08.10.2025 వరకు నిర్వహించే “వన్యప్రాణి వారోత్సవాలు” లో భాగంగా సోమవారం శంఖవరం మండలం కొంతంగి కొత్తూరులో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏలేశ్వరం రేంజ్ పరిధిలో…

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న శంఖవరం కేజీబీవీ..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలో గలకస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించినట్లు కెజిబివి ప్రత్యేక అధికారిణి బాల మణికుమారి పేర్కొన్నారు. కాకినాడలోని కళాక్షేత్రంలో సోమవారం జరిగిన…

ముఖ్యమంత్రి దూరదష్టి సేవా భావం వలనే ప్రజలకు మేలు…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సేవాభావం వలన ఎన్నో కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందుతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా…