Month: October 2025

వెలగపాడు అంగన్వాడీ స్కూల్ నందు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం..!!

కలిగిరి, అక్టోబర్ 08 (మన ధ్యాస న్యూస్ ):// కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ నందు అంగనవాడి కేంద్రం లో పోషణ్ మహా ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిలు గా సూపర్వైజర్ విజయలక్ష్మి, మరియు,ఎమ్ఎస్ కె ,హేమ ఈ కార్యక్రమం లో…

వెలగపాడు అంగన్వాడీ స్కూల్ నందు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం..!!!

కలిగిరి, అక్టోబర్ 08 :(మన ధ్యాస న్యూస్ ):// కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ నందు అంగనవాడి కేంద్రం లో పోషణ్ మహా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిలు గా సూపర్వైజర్ విజయలక్ష్మి, మరియు,ఎమ్ఎస్ కె ,హేమ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.అనంతరం…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో కరపత్రాల ఆవిష్కరణ.

బంగారుపాళ్యం, మన ధ్యాస, అక్టోబర్ 8అక్టోబర్ 15 బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో జరిగే మామిడి రైతుల ఆక్రందన సభ జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుదవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మామిడి…

టిడిపి నేతల వినతిపత్రం – చిత్తూరు జిల్లా ఎస్పీకి సమర్పణ

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 7 :‎చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.‎వినతిపత్రంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు:‎2019 – 2024 మధ్య టిడిపి కార్యకర్తలపై…

సూపర్ జీఎస్టీతో విద్యార్థులకు లబ్ధి

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 7: జీఎస్టీ 2.0లో విద్యారంగానికి గణనీయమైన ఉపశమనం కలిగించడం హర్షణీయమని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి.లలిత అన్నారు. స్టేషనరీ వస్తువులపై భారీగా పన్ను తగ్గించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు లబ్ధి పొందుతారని ఆమె పేర్కొన్నారు.…

కొలువుతీరిన శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం..

శంఖవరం మనధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువతీరింది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం వజ్రకూటం లో శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ప్రెసిడెంట్…

స్కేటింగ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థి దక్ష బక్షి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ స్కేటింగ్ సెలక్షన్ పోటీలలో సింగరాయకొండకు చెందిన “స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్” విద్యార్థి దక్ష బక్షి ప్రావీణ్యం చూపి జిల్లా స్థాయిలో 2వ బహుమతి…

కనుమళ్ల గ్రామ పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్” కార్యక్రమంలో కనుమళ్ల గ్రామ పంచాయతీకి గౌరవప్రదమైన అవార్డు లభించింది. స్వచ్ఛ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన కనుమళ్ల పంచాయతీకి జిల్లా కలెక్టర్ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా అవార్డును…

పాత సింగరాయకొండలో గిరిప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 7.30 గంటలకు మెట్ల మార్గం వద్ద నుండి ప్రారంభమైన…

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పరామర్శించిన సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని సింగరాయకొండ మండల వైసీపీ…