Month: August 2025

తల్లి ముర్రు పాలు బిడ్డకు శ్రేయస్కరం-ఐసిడిఎస్ సూపర్వైజర్ శివజ్యోతి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు ఒక టీకా లాంటిదని, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ పి. శివ జ్యోతి పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో…

పొట్టి పల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!లీగల్ గా జరిగే పనులను నేను అడ్డుకోను, ఇల్లీగల్ పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..!గత వైసిపి ప్రభుత్వం లోనే జంగం రెడ్డిపల్లి మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు..

కొండాపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు అనుగుణంగానే శాసనసభ్యులo పనిచేస్తామని, ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తెలిపారు.సోమవారం కొండాపురం మండలంలోని పొట్టి పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి…

ప్రతీ వ్యక్తి పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రతీ వ్యక్తి తన పుట్టినరోజు న ఖచ్చితంగా మొక్కలు నాటడం అలవాటుగా పెట్టుకోవాలని సిరి ఫాస్ట్ ఫుడ్ కృష్ణ అన్నారు.తన తమ్ముడు కుమార్తె(రిషిత)8 వ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్…

దాడి విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు దాడి

భయంతో పాఠశాలకు డుమ్మా రప్ప రప్ప బాధడని చేతికి వాపులు ఉరవకొండ మన న్యూస్: ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు దాడికి పాల్పడ్డారు విద్యార్థులను చేతి మణికట్టు దగ్గర రఫీ రఫీ…

కార్యదర్శి కబ్జాపై -ఎంపీడీవో విచారణ

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఈవో గౌస్పట్టణంలో ప్రజా ఉపయోగాల స్థలాని కబ్జా చేసి అందులో రెండు ఇళ్ల నిర్మాణం చేపట్టారు అందులో ఒకటి బాడుగకు ఇచ్చారు మరో దానిలో గ్రామ కార్యదర్శి నివాసం ఉంటున్నాడు.ప్రజా ఉపయోగాల స్థలాలు లో…

ఎస్.జె.ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును ప్రారంభించిన జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి)..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 04:-నేటి యువత స్వయ సంకల్పంతో ముందుకు ఎదగాలనే దృఢమైన ఆలోచన కలిగి వ్యాపారాలలో ఎక్కువ మక్కువ చూపుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) అన్నారు.కాకినాడ…

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై వినతి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ…

రోజుకో ఒకచోట పురుగుల అన్నం దర్శనం- బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం

గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు…

మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై…

నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,డ్రగ్స్,షీ టీమ్స్ పై అవగాహన..

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 4:కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం,షీ టీమ్స్ సేవలు,రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ…