Month: August 2025

ఆదర్శ్ కళాశాలలో 98 విద్యార్థులు రక్తదానం

గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ : :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ జన్మదినం సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌…

ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్టర్లకు చెక్ ..ఇకపై ఏ. ఐఆధారిత విధానం.

గూడూరు, మన న్యూస్ :- ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని..పనులు చేయకుండానే నిధులు స్వాహా చేస్తున్నారని.. దొంగ మస్టర్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు నేపథ్యంలో.నేషనల్ మస్టర్ మానిటరింగ్ సిస్టం ఆధ్వర్యంలో ముఖ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ దొంగ…

కోట మండలంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 19వ రోజు లో భాగంగాగూడలి పంచాయతీ – చంద్రశేఖర పురం నందు 5 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించిఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో…

మినీ గురుకుల విద్యార్థినులకు వైద్య పరీక్షలు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మినీ గురుకులం నందు విద్యార్థినులకు “రోటరీ వెస్ట్ క్లబ్” ఆధ్వర్యంలో రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్…

అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు, అశోక్ నగర్ సెక్టార్, గమళ్ళపాలెం, నలజలమ్మ వీధి, తూర్పువీదీ, చాకలిపాలెం, తంబిసెట్టి గుంట, అంకమ్మ గుడి,చాయిల్డ్లెబెర్ స్కూల్, అంగన్వాడీ కేంద్రలలో ఏ సీ డీ పీ…

సచివాలయం వద్ద స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలియ జేసిన సి.పి.యం నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని శాంతి నగర్ లోని ఒకటో వార్డు సచివాలయం వద్ద మంగళవారం రోజు అదాని స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని సి.పి.ఎం నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ…

కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ మరియు అతని అనుచరులు నుండి ప్రాణ రక్షణ కల్పించండి….. బాధితుడు పూల గురవయ్య

మన న్యూస్,నెల్లూరు,ఆగస్టు 5:నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ మరియు అతని అనుచరుల నుండిప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు పూల గురవయ్య ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక…

మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారు

జన బాణం,నెల్లూరు, ఆగస్టు 5:మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని నెల్లూరు జిల్లా, వెంకటాచల మండలం ,తిక్కవరపాడు గ్రామస్తులు మరియు బాధితులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో…

శిధిలావస్థలో సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయ భవనం…! క్షణక్షణం భయం భయం ఓమ్మో..!!!”

సీతారాంపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు ): ఉదయగిరి నియోజకవర్గం లోని సీతారాంపురం మండల కేంద్రమైన స్థానిక తాసిల్దార్ కార్యాలయ భవనం శిధిల వ్యవస్థలో ఉండటం అధికారులకు ప్రజలకు ఎంతగానో భయపుడుతుంది. సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయంలో ఎక్కడ చూసినా స్లాపు పెచ్చులు పెచ్చులుగా ఊడి ఉండటం, కరెంటు…

సొసైటీ డైరెక్టర్ ని సత్కరించిన యాదవ సంఘం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక లారీ యూనియన్ ఆఫీసులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైభోగల సుబ్బారావును యాదవ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత…