Month: August 2025

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి బిజెపి నేత మేకపాటికి ఆహ్వానం

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి గ్రామంలోవిశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో,శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం,,తేదీ.9-8-2025. శనివారంఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానం నందు వరుడు: శ్రీ వెంకటేశ్వర స్వామివధువు : శ్రీదేవి భూదేవిస్వామి వారి కళ్యాణం అంగరంగ…

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగానే కీర్తి సుభాష్ కు అవార్డు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, విశాఖపట్నంలోని ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ ప్రాంగణంలో శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సన్మాన సభలో, సొసైటీ కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, సేవా కార్యక్రమాలలో…

బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి..

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు అన్నారు. చిన్న శంకర్ల పూడి గ్రామంలో…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని గిరిజన మహిళలు పూజలు..

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో పాండవుల పాలెం పంచాయితీ పరిధిలో ఉన్న పొదురుపాక గ్రామంలో వేంచేసి ఉన్న రామాలయంలో…

వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలి – ఏపీయూడబ్ల్యూజే సభ్యుల డిమాండ్

మన న్యూస్ సాలూరు జూలై 5 :- వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చెయ్యాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు డిప్యూటీ తాసిల్దార్ బలివాడ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరులు ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన ముఖ్య…

బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు టీకా లాంటిది-ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు బిడ్డకు టీకా లాంటిదని ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబీ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చెన్నూరు సెక్టార్ చెన్నూరు పార్టీ మిట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు.…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి – ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5 :- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని పాచిపెంట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లి గోవిందరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక తహసీల్దార్ డి రవికి డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని మిగతా సభ్యులతో…

స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలు అభివృద్ధి – స్త్రీ నిధి ఏజిఎం పి కామరాజు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని స్త్రీ నిధి ఏజీఎం పి కామరాజు వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన మహిళా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.…

తంగలాం గిరిజన గ్రామం లో పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- ప్రకృతి సేద్యాన్ని పాటించే రైతులు రసాయన మందుల జోలికి పోకుండా కషాయాల ను ఉపయోగించి పురుగులు తెగుళ్లను అరికట్టుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పోడు భూములలో మొక్కజొన్న పంట పండించి పురుగు…

కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కై 11 న ఇంటర్ కమీషనరేట్ వద్ద మహాధర్నా.

జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల విజ్ఞప్తి గొల్లప్రోలు ఆగష్టు 5 మన న్యూస్ :- ఈ నెల 11న ఇంటర్మీడియట్ బోర్డు కమీషనరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్స్ నిర్వహించిన మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 475అసోసియేషన్ రాష్ట్ర…