Month: August 2025

అవంతి కంపెనీలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తనిఖీలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పెద్దనాపల్లి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల తనిఖీలు నిర్వహించారు. మే 28న డైరెక్షన్స్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు…

సెయింట్ మేరీస్ స్కూల్, యాజమాన్యం నిర్లక్ష్యం?తృటిలో తప్పిన పెను ప్రమాదం..!!!

ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సెయింట్ మేరీ స్కూల్ మరుగుదొడ్లు పనుల నిమిత్తం గుంటలు పూడ్బే చేందుకు ఎం వి ఆర్ ప్రవేట్ కాలేజీ కి వెళ్లి దారిలో మట్టి తోలడం జరిగింది ఈ మట్టి వలన కాలేజీ బస్సు…

జర్నలిస్టుల సమస్యలపై తహసీల్థార్‌ కి వినతిపత్రం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ, స్వాతి ప్రసాద్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ నుండి ప్రధాన రహదారి మీదుగా తాసిల్దార్ కార్యాలయం…

రూ. 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు చార్జీలు

★నాలుగు రకాల సర్దుబాటు చార్జీలు. ★స్మార్ట్ మీటర్లు వద్దు డిజిటల్ మీటర్లే ముద్దు.ఉరవకొండ మన న్యూస్ : నాలుగు రకాల సర్దుబాటు చార్జీలతో విద్యుత్ వినియోగదారులను విద్యుత్ శాఖ నడ్డి విరుస్తోంది. మరో రూ 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు భారం…

తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు.

ఉరవకొండ మన న్యూస్ : తల్లిపాలు ముర్రుపాలు శ్రేష్టత గురించి మంగళవారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం వైద్య అధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ఆశాడే…

బ్రహ్మసముద్రంలో మిగులు భూమి కబ్జా.

చోద్యం చూస్తున్న అధికారులు.– యథేచ్ఛగా అను’మతి’ లేని అక్రమ కట్టడాలుఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లాలోని కనేకల్ మండల పరిధిలో బ్రహ్మసముద్రం గ్రామంలో సర్వే నంబర్235-డీ లో మిగులు భూమి ఉంది. ఈ ముగ్గులు భూమిని కొందరు కబ్జా చేసుకుని యతే…

ఏలేశ్వరంలో జూనియర్ కాలేజ్ లో నేడే జాబ్ మేళా..

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రతిపాడు ఎమ్మెల్యే…

ఏలేశ్వరం రూరల్ మండల భాజపా కార్యవర్గ విస్తరణ.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ఏలేశ్వరం భాజపా కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికచేసుకోవడం జరిగింది. మంగళవారం నిర్వహించిన ఈ ఎంపికలో ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షులు నీలి సురేష్ అధ్యక్షతన కాకినాడ జిల్లా భారతీయ జనతా…

ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో మహిళలు నిరసన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ట్రూఅప్ ఇంధన సర్దుబాటు చార్జీలను తక్షణమే రద్దు చేయాలి అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం ఆపాలి. ఇప్పటికే బిగించిన వాటిని తొలగించాలి అంటూ. సిపిఐ ఎంఎల్ నాయకుడు కోసి రెడ్డి గణేశ్వరరావు.…

పోతురాజు ఆలయానికి కంచు గుడిగంట ప్రధానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దామరగిద్ద మండలం పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ రుద్రా రెడ్డి మంగళవారం రోజు…