Month: August 2025

ఘనంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులోని అంజనాద్రి క్షేత్రంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్…

కరిబసవేశ్వరా!. భక్తుల దాహం తీర్చరా!!.

చేళ్ళగురికి దేవస్థానాన్ని గవి మఠo ఆదర్శంగా తీసుకోవాలిఉరవకొండ మన న్యూస్ : 770 మఠాలకు మూలమఠం ఉరవకొండ గవి మఠం. గవిమఠంలో భక్తులు దాహంతో అలమటిస్తున్నారు. అయినప్పటికీ ఏజెంట్ గాని దేవదాయ శాఖ మేనేజర్ గాని భక్తుల గోడు పట్టించుకున్న పాపాన…

బహుజనుల రాజ్యాధికారం బీఎస్పీ తోనే సాధ్యం…

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- బహుజన రాజ్యాధికారం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఏలూరి అశోక్ కుమార్ అన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ…

రామాలయంలో గిరిజన వాసులు పూజలు…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బురదకోట పంచాయతీ పరధి లో ఉన్న గిరిజన తండా బాపన్న దార రామాలయంలో గిరిజన వాసులు పూజలు…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో,రైతు రథాలతో అన్నదాత సుఖీభవ భారీ ర్యాలీ..!ప్రభుత్వానికి సంఘీభావంగా నడుం బిగించిన రైతన్నలు..!ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తోనే ఉదయగిరి అభివృద్ధి 100% గ్యారెంటీ..!!!!

దుత్తలూరు,ఆగస్టు,13, మన న్యూస్ ప్రతినిధి: ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు,అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు అండగా నిలిచిన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘీభావంగా ఉదయగిరి నియోజకవర్గంలోని రైతన్నలు తమ రైతు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు.బుధవారం…

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి – ఎంపీడీవో గంగాధర్

నిజాంసాగర్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో గంగాధర్ సూచనలు జారీ చేశారు. రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు హెడ్‌క్వార్టర్‌లోనే ఉండి,…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో,రైతు రథాలతో అన్నదాత సుఖీభవ భారీ ర్యాలీ,, ఈ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వహణ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు..!!

దుత్తలూరు,ఆగస్టు13:(మనన్యూస్, ప్రతినిధి): ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు,అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు అండగా నిలిచిన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘీభావంగా ఉదయగిరి నియోజకవర్గంలోని రైతన్నలు తమ రైతు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ఈ-కేవైసీ తప్పనిసరి – ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలం గిర్నితండా అంగన్ వాడి కేంద్రాన్ని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ తాజా ఆదేశాల మేరకు,6 నెలల 6 సంవత్సరాల పిల్లలు,…

తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…

సమాచార హక్కు చట్టం పై ఘనంగా అవగాహన సదస్సులు

మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర సమాచార కమిషనర్, సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కెనడీ నగర్ లోని డివిజనల్ సహకార శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.…