Month: August 2025

ఏలేశ్వరం పట్టణ మూడు యూనియన్ల ఆటో కార్మికుల నిరసన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలో శ్రీ సాయి దుర్గ భవాని,విజయ దుర్గ భవాని,జై దుర్గ భవాని యూనియన్లు ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆటో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. అనంతరం ఆటో కార్మికులు లింగవరం కాలనీ…

ఏలేశ్వరం టౌన్ వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో ఉత్తమ వీఆర్వో కిషోర్ కీ ఘన సన్మానం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి ఉత్తమ విఆర్వో అవార్డు అందుకున్న అవసరాల కిషోర్ పలువురికి ఆదర్శప్రాయుడని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి…

రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అచ్చంపేట పరిధిలో గల నర్సింగరావుపల్లి ఎరువుల గోదామును ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాములో 71 యూరియా బస్తాలు నిల్వ ఉన్నట్లు…

పెట్రోల్ బంక్ తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-19 తవణంపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ను జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పడేల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన బంక్‌లోని రికార్డులు, లైసెన్స్ పత్రాలు, పరిశుభ్రత, పెట్రోలు పంపుల మీటర్లు తదితరాలను శ్రద్ధగా…

అచ్చంపేట పాఠశాలలకు 4 లక్షలు నిధులు మంజూరు.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి పథకంలో భాగంగా మంజూరైన అదనపు తరగతుల యొక్క నిర్మాణం స్లాబ్ వరకు పూర్తి అయి అసంపూర్తిగా ఉండడంతో, 105 మంది విద్యార్థులు ఆరు…

కలిగిరి నేత ఇంగిలే కల్లయ్య మృతి టిడిపికి తీరని లోటు: బిజ్జం వెంకట కృష్ణారెడ్డి *

కలిగిరి/మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగష్టు 19 : కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంగిలే కల్లయ్య ఆకస్మిక మృతి పట్ల టిడిపి మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.కల్లయ్య పార్టీ పట్ల…

రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని కలిసి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం ప్రతినిధి ఆగస్ట్-19 కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* ఆహ్వానించారు. మంగళవారం…

36 ఏళ్ల తర్వాత నిజాంసాగర్ 20 గేట్లలో 2 గేట్ల ఎత్తివేత..తండోపాలుగా తరలివచ్చిన జనాలు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):ప్రపంచంలోనే అతి భారీ నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన నిజాంసాగర్ ప్రాజెక్టులో 36 సంవత్సరాల తర్వాత మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఆరేడు గ్రామ శివారులోని 20 గేట్లలో 12, 13 నంబర్ గేట్లను ఎత్తివేసి…

ఘనంగా రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ జన్మదిన వేడుకలు..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :- నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత,టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నా ఈశ్వరుడు శివ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు, అభిమానుల కోలాహాలం నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు,అభిమానులు,పలువురు టిడిపి శ్రేణులు భారీ కేక్…

బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులకు ప్రేమేందుకో….?రైడ్ చేయటానికి జంకుతున్నఎక్సైజ్ శాఖ.? గ్రామాలలో 3పెగ్గులు,6 గ్లాసులుగా బెల్ట్ షాపులు..////

ఉదయగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు:/// ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు,మండలం, భైరవరం, వరికుంటపాడు మండలం, జి కొండారెడ్డిపల్లి, గువ్వాడి ,ఉదయగిరి మండలం అప్పసముద్రం,గ్రామాల,పల్లెల్లో బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌…