Month: August 2025

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు: నెల్లూరు లో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు ఆదివారం ముత్తుకూరు రోడ్డు లో ఉన్న పచ్చిపులుసు శ్రీరాములు కళ్యాణమండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు ప్రవచనాలను వచ్చిన…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని సత్యదేవుని సన్నిధిలో పూజలు..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో తొలి…

ముద్రగడ త్వరగా కోలుకోవాలి..

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో ఈశ్వరునికి, ఆంజనేయస్వామికి పార్టీ నాయకులు గాది శ్రీను ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటనలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

*కేంద్ర మంత్రులను కలిసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మన న్యూస్, నెల్లూరు /ఢిల్లీ : రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసేందుకు సోమవారం వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పర్యటనలో నెల్లూరు పార్లమెంట్‌…

అసెంబ్లీ ఆవరణలో శరవేగంగా జరుగుతున్న అదనపు భవన నిర్మాణం

* భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ* వచ్చే సోమవారం కల్లా భవనాన్ని అందుబాటులో తెస్తామని సిఆర్డిఏ అధికారులు వెల్లడి.మన న్యూస్ ,అమరావతి/నెల్లూరు ఆగస్టు 18:అమరావతిలోని అసెంబ్లీ ఆవరణంలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక…

ఎన్డీఏ ఉపరాష్ట్రప్రతి అభ్యర్థిని మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మర్యాదపూర్వంగా కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన న్యూస్ ,ఢిల్లీ/ నెల్లూరు:కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి…

వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

కాణిపాకం ఆగస్ట్ 18 మన న్యూస్ కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఆహ్వాన పత్రికలను మరియు బుక్లెట్లను విజయవాడ లోని సచివాలయం నందు ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆవిష్కరించడం జరిగింది,…

కలిగిరి నేత ఇంగిలే కల్లయ్య మృతి టిడిపికి తీరని లోటు: బొల్లినేని వెంకట రామారావు..////

కలిగిరి/మన న్యూస్ ప్రతినిధి:/// కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంగిలే కల్లయ్య ఆకస్మిక మృతి పట్ల టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ప్రగాఢ సంతాపం తెలిపారు.కల్లయ్య పార్టీ పట్ల చూపిన అంకితభావం,…

వంశ రాజుల అభివృద్ధికై దశల వారి పోరాటాలు…ఏపీ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వీరశేఖర్…////

మన న్యూస్,బద్వేల్/ఆగస్ట్ : కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కార్యాలయం నందు పొంగూరు నాగరాజు అధ్యక్షతన వంశ రాజుల వృత్తిదారుల సంఘం బద్వేల్ ఏరియా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశం నకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న…

తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గాపదవి బాధ్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్లుగా  చింతగుప్పల భూపతి నాయుడు సి మునీంద్ర

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-18 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గా పదవి బాద్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్ గా సిద్ధగుప్పుల భూపతి నాయుడు, సి మునేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు…