కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారులు స్పందించాలి…
శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:-బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారుల స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గునపర్తి అపురూప్ ద్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో…