Month: August 2025

కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారులు స్పందించాలి…

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:-బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారుల స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గునపర్తి అపురూప్ ద్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో…

వివిధ కషాయాలతోనే చీడ పీడల నివారణ..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:- వివిధ కషాయాలతో చీడ పీడలను నివారించవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. శంఖవరంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరి,ప్రత్తి,కూరగాయల పంటలులో ఆశించే…

ముద్రగడ ను కలిసిన వైసీపీ ఇంచార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు

శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను భీమవరం వైసీపీ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకట్రాయుడు కలిశారు. ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు ను చిన్నమిల్లి వెంకట్రాయుడు, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ…

పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం,దోమల నిర్మూలన అందరి బాధ్యత..

శంఖవరం, మన న్యూస్ ప్రతినిధి:- పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎంపీడీవో లక్ష్మి రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలో శనివారం ఆయా శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్.. స్వచ్ఛ దివస్…

అప్పులు కట్టలేక వ్యక్తి మృతి

మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-23 చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామంలో అప్పులు కట్టలేక వ్యక్తి మృతి. తవణంపల్లె ఎస్సై చిరంజీవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం, అరగొండ పంచాయితీ అరగొండ గ్రామానికి చెందిన డి…

శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర వైసీపీ నేతలు ,నెల్లూరు రూరల్ వైసిపి ఇన్చార్జ్ ,వైసీపీ సోషల్ మీడియా దృషప్రచారం చేస్తున్నాయి…………… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్, ఆగస్టు 23: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరులు ఆయన సమావేశంలో మాట్లాడుతూ………,తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేయాలని ప్రజల ఆకాంక్ష.…

ఆడండి… పోరాడండి ….గెలవండి ….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం, ఆగస్టు 23: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఈషా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. – మహా శివరాత్రి సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఘనత ఈషా ఫౌండేషన్ వారిదే. – సామాజిక, ధార్మిక రంగాలలలో ఈషా…

ఆలయ కమిటీలో ప్రాతినిథ్యం ఆధ్యాత్మిక సేవ చేసుకునే సువర్ణవకాశం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, విడవలూరు, ఆగస్టు 23:భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అలఘనాధ స్వామి ఆలయ కమిటి నిర్వాహకులను కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని అలఘనాధ స్వామి ఆలయ కమిటి ప్రమాణ…

అంగరంగ వైభవంగా కుండ్రపు నాని జన్మదిన వేడుకలు….

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ఆపదంటే నేనున్న అంటూ భరోసానిస్తూ, దళిత పేద ప్రజలకు నిత్యం సేవలందిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల మన్నలను పొందుతున్న కొండ్రపు నాని కీ ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గుణపర్తి అపురూప్…

కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ అండగా నిలవాలి………… నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, ఆగస్టు 23 :*స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి పథకం.*మహిళలందరికీ ఈ పథకం చాలా ఉపయోగకరం టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.మన ధ్యాస, నెల్లూరు రూరల్ ,ఆగస్టు 23:నెల్లూరు నగర మాజీ…