Month: August 2025

కావలి రాజకీయాలలో కొత్త అధ్యాయానికి తెరలేపిన టిడిపి ……..మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన న్యూస్, కావలి, ఆగస్టు 23: ప్రశాంతంగా ఉండే కావలి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెరతీసిందని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు . కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో…

కార్యకర్తల సంక్షేమమే టిడిపి లక్ష్యం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, కోవూరు : మృత్తి చెందిన కార్యకర్త సుధీర్‌ కుటుంబానికి పార్టీ 5 లక్షల సాయం- బాధిత కుటుంబానికి చెక్కు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- విపిఆర్‌ ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తాంమన న్యూస్ ,కోవూరు, ఆగస్టు 23కార్యకర్తలను ఆదుకునేందుకు…

సినీ ఆర్కెస్ట్రా ముజీషియన్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు లో ఓటర్లగా చేరండి

మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 23 :నెల్లూరు, ప్రెస్ క్లబ్ లో శనివారం సినీ ఆర్కెస్ట్రా ముజీషియన్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారు ప్రెస్ మీట్ నిర్వహించినారు. ఈ ప్రెస్ మీట్ లో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి .రాజశేఖర్ మాట్లాడుతూ……..…

ఏలేశ్వరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల (వీరాస్వామి) పెదబాబు

మన న్యూస్ ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవద్ద స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం చేపట్టారు.ఈ సమావేశంలో ఏలేశ్వరం మండలంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.మండల తెలుగుదేశం పార్టీ…

సినీ ఆర్కెస్ట్రా మేజీషియన్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు లో ఓటర్లగా చేరండి

మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 23 :నెల్లూరు, ప్రెస్ క్లబ్ లో శనివారం సినీ ఆర్కెస్ట్రా ముజీషియన్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారు ప్రెస్ మీట్ నిర్వహించినారు. ఈ ప్రెస్ మీట్ లో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి .రాజశేఖర్ మాట్లాడుతూ……..…

పాఠశాలలో భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.సబ్ కలెక్టర్…

ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు: సీఎం చంద్రబాబు నాయుడు

– ప్రథమ స్థానంలో జలవనుల శాఖ మంత్రి రామానాయుడు. – చివరి స్థానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ, మన న్యూస్: ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు.మొదటి స్థానంలో మంత్రి…

సీనియర్ న్యాయవాదిని దూషించిన (అ)న్యాయవాదిన్యాయవాది అన్యాయవాది మధ్య భగ్గుమంటున్న విభేదాలు

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ న్యాయవాద వర్గాల్లో ఇద్దరు సీనియర్ న్యాయవాదుల మధ్య విభేదాలు భగ్గుమంటుతున్నాయి. ఒకరు తన సహ న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.రాకెట్ల గ్రామానికి చెందిన ఓ క్లైంట్ సలహా కోసం సీనియర్…

ఫ్లో తగ్గుముఖం – ప్రాజెక్టు గేట్లు మూసివేత

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ప్రాజెక్టుకు ప్రస్తుతం 13,590 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు…

లయన్స్ క్లబ్ మక్తల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో శనివారం స్థానిక పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేపట్టినట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. లయన్ శరణప్ప…