కావలి రాజకీయాలలో కొత్త అధ్యాయానికి తెరలేపిన టిడిపి ……..మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
మన న్యూస్, కావలి, ఆగస్టు 23: ప్రశాంతంగా ఉండే కావలి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెరతీసిందని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు . కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో…