Month: May 2025

కోతుల బెడద తప్పించిన.. అధికారులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కోతుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళలు చెందుతున్నారు. కోతులు గుంపులుగా చేరి,ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.నివాసాల్లో చొరబడి తినే తినుబండరాలు సైతం అవి లాక్కునిపోతున్నాయి వస్తువులు ఎత్తుకుపోతున్నాయని పలువురు…

గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మన న్యూస్, తిరుపతి: గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దర్శించుకున్నారు. ఆమెతో పాటు జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, జలపోతు చంద్రశేఖర్ రెడ్డి, ఆనంద్ యాదవ్,…

అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు విడుదల

మన న్యూస్ సింగరాయకొండ:- 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని సింగరాయకొండ మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ తెలియజేశారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ…

680గ్రాముల గంజాయి పట్టివేతగంజాయి విక్రయదారుడు అరెస్టు, రిమాండ్ కు తరలింపు-విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 13జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాలలోని చింతలపేటకు చెందిన బషీర్ అనే వ్యక్తి మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచరం మేరకు గద్వాల టౌన్ ఎస్ ఐ కళ్యాణ్ కుమార్…

సాంత్వన సేవా సమితి బంగారు బాల్యం టీం ” ఆధ్వర్యంలో సి. ఐ హజ రత్తయ్య గారికి మరియు SI మహీంద్రా గారికి ఘన సన్మానం.

మన న్యూస్ సింగరాయకొండ:– గత కొద్ది రోజుల క్రితం సింగరాయకొండకు చెందిన రెండు సంవత్సరముల వయసుగల పాప కిడ్నాప్ కి గురైన సంగతి తెలిసిందే. పాప కిడ్నాప్ గురైన 36 గంటల్లో సింగరాయకొండ పోలీస్ వారు ఎంతో కష్టపడి ఈ కేసును…

కరెంటు కష్టాలతో రైతులు ఇక్కట్లు, ఒకే రోజు 20 సార్లు కరెంటు కట్టు’మోటార్లు పట్ – అధికారులను నిలదీస్తున్న రైతులు.

మన న్యూస్ నర్వ మండలం :- నర్వ మండల పరిధిలోని సిపూరు గ్రామంలో కరెంటు సరిగా రాక కరెంటు కష్టాలలో రైతులు ఇబ్బంది పడుతున్నామని సిపూర్ గ్రామ రైతులు మంగళవారం రోజు కల్వాల్ సబ్ స్టేషన్ లో అధికారులను నిలదీశారు. సోమవారం…

గంగమ్మ తల్లికి సారే సమర్పించిన మాజీమంత్రి ఆర్కే రోజా

మన న్యూస్, తిరుపతి:- తిరుపతిలో శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో మాజీ మంత్రి శ్రీమతి.ఆర్కె రోజా గారు మంగళవారం పాల్గొని. జాతర మహోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజు గంగమ్మ తల్లి అమ్మవారికి సాంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు సారే…

ఇక యధావిధిగా తిరుమల లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

మన న్యూస్, తిరుపతి:- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనాలను గతంలో ఏ విధంగా అయితే విఐపి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారో అదే తరహాలో ఇకపై కూడా టీటీడీ వారు ప్రత్యేక లేఖలను స్వీకరించుటకు నిర్ణయం…

వేషాలమ్మ అమ్మవారి సేవలో డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం…

మన న్యూస్, తిరుపతి :– వేషాలమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం దంపతులు, కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి వేషాలమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్…

ప్ర‌ధాని కి దైవ‌బ‌లం మెండుగా ఉండాల‌ని ప్రార్థించాఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- ఆప‌రేష‌న్ సింధూర్ ద్వారా పాకిస్థాన్ కు గుణ‌పాఠం నేర్పిన సైనికులకు, దేశాన్ని ఏక‌తాటిపై నిలిపిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదికి తిరుత్తుణి సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆశిశ్శీలు మెండుగా ఉండాల‌ని ప్రార్థించిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. సైనికుల‌కు, దేశ నాయ‌క‌త్వానికి…