Month: May 2025

ఇక యధావిధిగా తిరుమల లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు…. రాష్ట్ర దేవాదాయ ,ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 13:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనాలను గతంలో ఏ విధంగా అయితే విఐపి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారో అదే తరహాలో ఇకపై కూడా టీటీడీ వారు ప్రత్యేక లేఖలను స్వీకరించుటకు…

దేవాలయంలో ఏ కార్యక్రమం జరగాలన్న ఆగమపండితుల ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతుంది ………..రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 13 : నెల్లూరు సంతపేటలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ఉదయం మంత్ర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి…

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసిన నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు /విజయవాడ, మే 13: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మంగళవారం విజయవాడ లోని సోమిరెడ్డి నివాసం లో కోట, వాకాడు కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయుకులు…

కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

మన న్యూస్, గూడూరు, మే 13:తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కి సమీపంలో ఉన్న పోటు పాలెం, చలివేంద్ర గుంట ఎస్టీ కాలనీ లో ఉన్న 70 మంది నిరుపేదలకు ఈ రోజు 13-5-2025 వ తేదీన మంగళవారం. యంగల ప్రేమ్…

అవినీతికి పాల్పడితే భరతం పడతా, అవినీతి అధికారులను హెచ్చరించిన……. గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

మన న్యూస్, గూడూరు, మే 13:*ఇష్టా రాజ్యాంగా ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్న కబ్జాదారులు. *సివిజి బార్ ఎదురుగా దర్జాగా భూకబ్జా. * ఏ పార్టీ వారైనా భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి.*తాసిల్దార్ ను ఆదేశించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ .గూడూరు…

భూ వివాదాలు పరిష్కారమే రీ సర్వే లక్ష్యం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 13:- రీ సర్వే ద్వారా భూ క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టడంతో పాట భూ ఆక్రమణలను కూడా అరికట్ట వచ్చు. – పాత భూ రికార్డులను సరి చేసి రీ సర్వే వివరాల ప్రకారం…

ప్రపంచ సాహితీ సంబరాల్లో యువ కవి శ్రీ నక్కిన ధర్మేష్ కి” యువ కీర్తి ” జాతీయ అవార్డు

ఏలూరు మన న్యూస్: – అంతర్జాతీయ ( ఐ.ఎస్.ఒ.) సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈవో డా. కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో. మే 10,11 ఘనంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు నిర్వహించారు. జిల్లాకేంద్రం ఏలూరులోని మహాలక్ష్మి వేణుగోపాల కల్యాణ మండపం లో…

ఏలేరు కాలువలో గల్లంతయిన యువకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే…

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఏలేరు కాలువలో ఈతకు దిగడంతో ఇద్దరు నీటి ఉధృతి కొట్టుకుపోయారు.. వారిలో ఒకరిని స్థానికులు రక్షించారు.…

పి4 విధానంపై వైసిపి విష ప్రచారం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్:- నీకు సిగ్గెందుకు లేదురా అంటే, అబద్దాల మనిషిని నాకెందుకు సిగ్గు అని వెనకటికొకడు అన్నట్లుగా సిగ్గుమాలిన, అబద్దాల వైసిపి మంద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి4 విధానంపై విష ప్రచారం మొదలు పెట్టిందని తెలుగుదేశం పార్టీ,…

ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోటీ కి పోటీ ఎక్కువే ప్రతిసారి ఎస్ఆర్ పురం మండలంలో కమ్మ సామాజిక వర్గానికే నా మండల అధ్యక్షుడు పదవులు ?బిసి లు, ఎస్సీలు అధ్యక్షులు పదవికి పనికిరారా ?

ఎస్ ఆర్ పురం, మన న్యూస్:- ఎస్ ఆర్ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పోటీకి నువ్వా నేనా అంటూ సై సై అంటూ ముందుకు దూసుకుపోతున్నట్లు సమాచారం… ఎస్ ఆర్ పురం మండల అధ్యక్ష పదవి తెలుగుదేశం…